ధర రూ.2.77 లక్షలు న్యూఢిల్లీ, జనవరి 12: దేశీయ మార్కెట్లోకి సరికొత్త సీబీ300 ఆర్ మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా. ఢిల్లీ షోరూంలో ఈబైకు రూ.2.77 లక్షలకు లభించనున్నది. ఈ �
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ‘దేశ్ కే మెంటర్’ కార్యక్రమాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కెరీర్ ఎ�
హైదరాబాద్: అద్దెకు వసతి కల్పించే ప్రొపర్టీ-టెక్ ప్లాట్ఫామ్ కోలివ్, మానవత్వాన్ని చాటుకున్నది. ఆఫ్ఘనిస్థాన్లో సంక్షోభం వల్ల భారత్లో చిక్కుకుపోయిన ఆఫ్ఘన్ విద్యార్థుల కోసం వంద ‘స్టే స్కాలర్షిప్’
ముంబై: హెల్మెట్ ధరించకపోతే ఆ నగరంలో పెట్రోల్ ఫిల్ చేయరు. ద్విచక్ర వాహనదారుల రక్షణ కోసం మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఆదివారం నుంచి దీనిని అమలు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్బల్, స్వాతంత్ర్య
కోల్కతా: భారత స్వాతంత్ర్య పోరాటం, బెంగాల్ విభజనపై మొబైల్ ‘పార్టిషన్ మ్యూజియం’ను పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ ఆదివారం ప్రారంభించింది. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోల్కతాలో రెండు ట్రామ్లను �
అమరావతి: తెలంగాణ చేపట్టిన తరహాలో ఏపీలోనూ జ్వర సర్వే చేపట్టారు. ఏఎన్ఎంలు ప్రతి ఇంటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా జ్వరం వచ్చినట్టయితే ఆశా కార్యకర్తలు వారికి కోవిడ్ టెస్ట్లు చ�