సర్కారీ బడిలో కంప్యూటర్ ఎయిడెడ్ లర్నింగ్ డిజిటల్ ల్యాబ్, ప్రొజెక్టర్ తరగతులు రంగారెడ్డి జిల్లాలోనే ద్వితీయ పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణం,అధునాతన మరుగుదొడ్లు సీఎస్ఆర్తో మారిన కొండాపూర్ జి�
తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు మురళీధర్ గుప్తా సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్య, వ్యవసాయం, రైతాంగానికి ఒరిగిందేమి లేదని తెలంగాణ ప్రజల పార్టీ అధ్య
461 మంది చిన్నారులకు వెట్టి నుంచి విముక్తి బాలబాలికలను కాపాడిన ‘ఆపరేషన్ స్మైల్-8’ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ): ఆపరేషన్ స్మైల్-8 ద్వారా నెలరోజుల్లో 461 మంది బాలబాలికలను కాపాడారు. ఇందులో 214 మంది 18 రా�
కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 2 : కొకైన్ సరఫరాకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను పేట్ బషీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం…గోవాకు చెందిన వలవేలకర్ రోహిత్(31) రెండు రోజుల కిందట �
రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్, ఫిబ్రవరి 2 ( నమస్తే తెలంగాణ): గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మం�
ఈనెల ఒకటి నుంచే అమల్లోకి ఉచిత తాగునీటి పథకం కంటికి రెప్పలా కంటోన్మెంట్ను కాపాడుకుంటాం సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్, ఫిబ్రవరి 2: కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు రాష్ట్ర సర్కార�
సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీధర ఎన్.సుంకుర్వార్ హిమాయత్నగర్, జనవరి 26: పద్మశాలీలు హక్కులను సాధించుకోవాలని అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీధర ఎన్.సుంకుర్వార్ పిలుపునిచ్చారు. నారాయణగూడలోన�
Hyderabad | నగరంలో చారిత్రక దిగుడు బావుల పునరుద్ధరణకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు సంయుక్తంగా నడుంబిగించాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 44 దిగుడు బావుల పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు ఇప్పటికే ఆరు చోట్ల �
శేరిలింగంపల్లి, డిసెంబర్ 01: రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీసుల కథనం ప్రకారం.. శాతాబ్ధి మండల్(32) అనే మహిళ గచ్చిబౌలిలోని ఓ అపార్టుమెంట్లో నివాసముంటూ.. ఓ సంస్థలో ఫ్యాష�
సీనియర్ జర్నలిస్టు కల్లూరి భాస్కరం బంజారాహిల్స్, డిసెంబర్ 1: సామాన్యులు ఉపయోగించే భాషనే పత్రికా భాషగా మార్చిన ఘనత ప్రముఖ పాత్రికేయులు, రచయిత నార్ల వెంకటేశ్వరరావుకే దక్కుతుందని సీనియర్ జర్నలిస్టు, ర�