లంగర్హౌస్ ఠాణా పరిధిలో గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో విధులకు వెళ్తున్న సంతోష్ అనే కానిస్టేబుల్ ఫ్లోర్మిల్ వద్ద గుండెపోటుతో కింద పడిపోయాడు. సమాచారం అందుకున్న లంగర్హౌస్ పోలీసులు అక్కడికి చేరుకు�
పెండింగ్ బిల్లులు చెల్లించాలన్న ప్రధాన డిమాండ్తో తాజా మాజీ సర్పంచులు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వినూత్న నిరసనలకు దిగారు. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా గా
వారికి ఏడాది కిందే వివాహమైంది. భర్త పుట్టిన రోజు కావడంతో తల్లిగారింట్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం స్కూటర్పై వారింటికి పయణమయ్యారు. ఇంతలోనే కారు రూపంలో వారికి మృత్యువు (Raod Accident) ఎదురైంది.
మూసీ నది పరివాహక (Musi River) ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నది. ఆపరేషన్ మూసీ పేరుతో తమ ఇండ్లకు మార్కింగ్ చేయడంపై నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేయడానికి వస్తున్న అధికారులను అడ్డుకుంటున్�
Crime news | అనారోగ్యంతో మరణించిన అన్న అంత్యక్రియలకు డబ్బుల్లేవని అతని తోబుట్టువులు ఘోరానికి పాల్పడ్డారు. మానవత్వాన్ని మరిచి శరీరాన్ని ముక్కలుగా చేసి ఊరిబయట పడేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని అర్హులందరికీ అందజేస్తున్నామని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. ఆదివారం లంగర్హౌస్ డివిజన్ హరిదాస్ పురాలో మహేందర్సింగ్కు దళితబంధు పథక
Langar house | లంగర్హౌస్లో (Langar house)దారుణ హత్య జరిగింది. పిల్లర్ నంబర్ 96 వద్ద దుండగులు ఓ యువకుడిని కత్తులతో నరికి చంపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మెహిదీపట్నం : ప్రజల శాంతిభద్రతలను కాపాడే క్రమంలో పోలీసులు కరోనా బారిన పడుతుండటంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలంటూ పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. రోజురోజుకు పోలీస్ స్టే�
మెహిదీపట్నం : కూతురును అత్తారింటికి తీసుకువచ్చిన తండ్రి అదృశ్యం అయిన సంఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం….కడప జిల్లాకు చెందిన షేక్ఖాజా హుస్సేన్ (59) ఈ నె�