Warangal Lands | కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకాన్ని రాష్ట్ర రాజధాని బయటా అమలు చేస్తున్నది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో హనుమకొండ బస్స్టాండ్కు సమీపంలోని రెండు ఎకరాల 27 గుంటల విలువైన భ�
Revanth Reddy | రేవంత్ సర్కార్ బెదిరింపుల పర్వంలో తాజా ఉదంతమిది. బాధితుల చిట్టాలో మరో ప్రముఖ సంస్థ చేరింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్, ప్రభుత్వరంగ సంస్థ ఎస్బీఐ.. ఇప్పుడు కాంగ్రెస్ నేతల నీడలకు, అరాచక జాడలకు లక్ష
హైదరాబాద్ రాయదుర్గంలోని తమ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా, చట్టవిరుద్ధంగా వేలం వేసిందంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్టును ఆశ్రయించింది. ఇటీవల రాయదుర్గంలో జరిగిన వేలంలో ఎకరం రూ.170 కోట్లు పలి�
కిరికిరి జాగల వేలంపాటలపై సర్కార్ డైలామాలో పడింది. టైటిల్ రహిత భూములను వ్యాపారులకు కట్టబెట్టే ప్రయత్నంలో అభాసుపాలైన నేపథ్యంలో... ఈ వేలం ప్రక్రియను వచ్చే నెలకు వాయిదా వేసుకున్నది.
Hyderabad | ప్రభుత్వ స్థలాన్ని ప్రజా ప్రయోజనాలకే వినియోగిస్తామంటూ మాట ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు వారి ఆశలపై నీళ్లు చల్లింది. కాసుల వేటలో పడిన కాంగ్రెస్ సర్కార్ నగరం నడిబొడ్డున అడవిని తలపించేలా భారీ వృ
Warangal | రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్లో రూ.100 కోట్ల విలువైన భూముల అమ్మకానికి మరోసారి ఏర్పాట్లు చేస్తున్నది. హనుమకొండ బస్స్టాండ్కు అతి దగ్గరలోని అత్యంత విలువైన భూములను అమ్మక�
కొత్త ఏడాదిని భూముల వేలంతో మొదలుపెట్టేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. ఇటీవల జరిగిన భూముల వేలం ద్వారా రూ. 3800 కోట్లను ఆర్జించడంతో అదే తరహాలో మరికొన్ని ల్యాండ్ పార్సిళ్లను విక్రయించి సొమ్ము చేసుకోవ�
హైదరాబాద్లో మరోసారి భూముల వేలానికి (E-Auction) ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఐటీ కంపెనీలకు నెలవైన గచ్చిబౌలికి అత్యంత సమీపంలోని రాయదుర్గంలో (Raidurg) ఖాళీగా ఉన్న భూములను వచ్చే నెల 6న ఈ-వేలం వేస్తున్నది.
కేపీహెచ్బీ కాలనీలో భూముల వేలం పాటలో వచ్చిన సొమ్ములో కొంతైనా కూకట్పల్లి నియోజకవర్గం అభివృద్ధికి కేటాయించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం హౌసింగ్ బోర్డ్ స్థలాల అమ్మకాలపై ఆయన మాట్�
ఉగాది పండుగ పూట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంలా మారింది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లో ఆదివారం వందలాదిగా మోహరించిన పోలీసులు విద్యార్థులపై లాఠీ దెబ్బలతో విరుచుకుపడి దాదాపు 200 మందిని అరెస్
కాంగ్రెస్ ప్రభుత్వంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కన్నెర్ర చేశారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని వేలం వేయడం సబబేనంటూ విడుదల చేసిన ప్రెస్నోట్ను శనివారం రాత్రి దహనం చేశారు.
HMDA | మార్కెట్ బాలేదు. కొనుగోళ్లు జరగడం లేదు. భవన నిర్మాణ అనుమతుల్లో కదలిక లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భూముల వేలంపై హెచ్ఎండీఏ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకప్పుడు ఎకరం రూ.వంద కోట్లకు అమ్ముడైన సందర�