కేపీహెచ్బీ కాలనీలో భూముల వేలం పాటలో వచ్చిన సొమ్ములో కొంతైనా కూకట్పల్లి నియోజకవర్గం అభివృద్ధికి కేటాయించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం హౌసింగ్ బోర్డ్ స్థలాల అమ్మకాలపై ఆయన మాట్�
ఉగాది పండుగ పూట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంలా మారింది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లో ఆదివారం వందలాదిగా మోహరించిన పోలీసులు విద్యార్థులపై లాఠీ దెబ్బలతో విరుచుకుపడి దాదాపు 200 మందిని అరెస్
కాంగ్రెస్ ప్రభుత్వంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కన్నెర్ర చేశారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని వేలం వేయడం సబబేనంటూ విడుదల చేసిన ప్రెస్నోట్ను శనివారం రాత్రి దహనం చేశారు.
HMDA | మార్కెట్ బాలేదు. కొనుగోళ్లు జరగడం లేదు. భవన నిర్మాణ అనుమతుల్లో కదలిక లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భూముల వేలంపై హెచ్ఎండీఏ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకప్పుడు ఎకరం రూ.వంద కోట్లకు అమ్ముడైన సందర�
భూముల వేలానికి వ్యతిరేకం అంటూ నానా రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ పార్టీయే... అధికారంలోకి వచ్చిన తర్వాత కోకాపేట భూములపై ఆశల మేడలను కట్టుకుంటున్నది. అందుకు విలువైన కోకాపేట్ భూములను విక్రయించాలని హెచ్ఎండీ�
‘ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూమిని వేలం వేశారు.. నేను వేలంలో సొంత చేసుకున్నా.. అది నేను చేసిన తప్పా.. రెండేడ్లుగా పొలం నాకు స్వాధీన పర్చకుండా కోఆపరేటీవ్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. నాకు న్
రంగారెడ్డి జిల్లా పరిధిలో విక్రయానికి ఉన్న భూములకు మంచి డిమాండ్ ఉందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. మంగళవారం శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ మీటింగ్ హాలులో హెచ్ఎండీఏ నిర్వహించిన ప్రీబిడ
వివాదాలు లేని ప్రభుత్వ భూములను పారదర్శకంగా విక్రయించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిట్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు చేపట్టిందని హెచ్ఎండీఏ సెక్రెటరీ చంద్రయ్య అన్నారు. శుక్రవారం బేగంపేట్లోని హోటల్ ట�
అమరావతి : నిధుల సేకరణ కోసం అమరావతి రాజధానిలో ఉన్న భూములను విక్రయించేందుకు సీఆర్డీఏ ప్రణాళిక రూపొందించింది. తొలి విడతలో 248.34 ఎకరాలు విక్రయించాలని నిర్ణయించింది. ఎకరానికి రూ.10కోట్ల చొప్పున రూ.2480 కోట్లు సేకరి�
స్పష్టంచేసిన హైకోర్టు.. స్టే ఉత్తర్వుల జారీకి నిరాకరణ కోకాపేట, ఖానామెట్ భూముల అమ్మకానికి లైన్ క్లియర్ హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట, శేరిలింగంపల్లి మండలం ఖ
భూ విక్రయాలపై గతం మరిచి విమర్శలు వైఎస్సార్ హయాంలో 88,500 ఎకరాలు విక్రయం రూ.లక్ష కోట్లు కూడబెట్టిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం నిధుల పేరుతో కొనసాగిన నేతల ధనయజ్ఞం హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): గ
సంక్షేమం, అభివృద్ధికి నిధులేవి కరోనాతో భారీగా పడిపోయిన ఆదాయం మరోవైపు ప్రభుత్వానికి భారీగా పెరిగిన వ్యయం ఆపదలో ఆపన్నహస్తం అందించని కేంద్రం బాధ్యత కలిగిన ప్రభుత్వం కాబట్టే వేలం ప్రతిపక్షాల అవగాహన లేని వ
అవకతవకలకు తావులేకుండా నిబంధనలు కొనుగోలుదారులకు సులభంగా అనుమతులు హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈసారి భూముల వేలం రొటీన్కు భిన్నంగా జరుగనున్నది. త్వరలో నిర్వహించే ఈ వేలంలో ప్రభుత్వం కొత�