నాచగిరి లక్ష్మీనరసింహస్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి పర్యవేక్షణలో శ్రీసూక్తరుద్ర పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్�
గోవింద నామస్మరణతో కోటంచ మార్మోగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తజనం పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. కోరిన కోర్కెలు నెరవే
మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. హోలీ వేడుకల అనంతరం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఎడ్లబండ్లు, ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. ఒంటె, ఏనుగు, గుర్రం, మేక తదితర ప
కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి జాతర సోమవారం వైభవంగా ప్రారంభమైంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి పెద్ద రథంపై స్వామి వారిని ఆలయ మాడవీధుల గుం�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్లోని బర్కత్పుర యాదగిరిభవన్ నుంచి గురువారం ఉదయం 30వ అఖండ జ్యోతి యాత్రను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, దేవస్థాన అను�
పవిత్ర పుణ్యక్షేతం ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరా నది పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కోరిన కోర్కెలు తీర్చే నర్సన్న(లక్ష్మీనర్సింహస్వామి) ఉత్సవాలు సంక్రాంతిని పురస్కరించుకొని ఈనెల 13 నుంచి అప్పాజిపల్లిలో ప్రారంభం కానున్నాయి. ఐదు గ్రామాల ప్రజల ఇలవేల్పు అయిన స్వామి వారి బ్రహ్మో త్సవాలు మూ�
భక్తుల కొంగుబంగారం.. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచిన వేల్పుగొండ లక్ష్మీనరసింహుడు జాతరకు ముస్తాబయ్యాడు. ఏటా శ్రావణంలో నిర్వహించే ఈ ఉత్సవాలు, ఈనెల 19 నుంచి జనగామ జిల్లా జఫర్గఢ్లో అత్యంత