లఖింపూర్ ఖీరీ హింసాత్మక ఘటన కేసులో కేంద్ర మాజీ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఢిల్లీ లేదా లక్నోలో మాత్రమే ఉండాలని షరతు విధించింది.
లఖింపూర్ ఖేరీ కేసులో సాక్షులైన ప్రబ్జ్యోత్ సింగ్, అతడి తమ్ముడు సర్వజీత్ సింగ్ ఒక వేడుకకు వెళ్తుండగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రా అనుచరులు కత్తులతో దాడి చేశారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్నలను కార్లతో తొక్కించి చంపుతారు.. మహిళను దేవతగా ఆరాధించే దేశంలో ఆ మహిళలనే చెరబడుతారు. చిన్న పిల్లలు అని చూడకుండా అఘాయిత్యాలకు తెగబడుతారు.
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ కేసులో నిందితుడు, ఆశిష్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా బెయిల్ వ్యవహారంపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది. అయితే, ఘటనపై దర్యాప్తును పర్యవేక�
రసవత్తరంగా సాగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో మరో కీలక ఘట్టానికి సమయం దగ్గరపడింది. నాలుగో దశలో భాగంగా 59 నియోజకవర్గాలకు బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి.
లక్నో: ఉత్తరప్రదేశ్లో సంచలనం రేపిన లఖీంపూర్ ఖేరీ హింసాకాండ కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై బాధిత రైతు కుటుంబాలు సుప్రీం
యావత్ దేశాన్ని కుదిపేసిన యూపీలోని లఖింపూర్ ఖీరీ రైతుల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన ప్రదర్శనలు చేపడుతున్న అన్నదాతలను వాహనాలతో తొక్కించి చంపిన కే�
లఖింపూర్ కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి కుమారుడు ఆశీశ్ మిశ్రాకు బెయిల్ దొరికింది. దీనిపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ భగ్గుమన్నారు. ఈ స్థానంలో సామాన్యుడు గనక ఉంటే.. ఇంత తొంద�
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ప్రధాని నరేంద్ర మోదీ సస్పెండ్ చేయరని, ఈ విషయం తనకు ఖచ్చితంగా తెలుసని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ
లఖింపూర్ దర్యాప్తుపై యూపీ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ, నవంబర్ 12: ఉత్తరప్రదేశ్ హైకోర్టు కాకుండా వేరే హైకోర్టుల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన జడ్జి పర్యవేక్షణలో లఖింపూర్ కేసును దర్యాప్త�
లక్నో: ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీలో రైతులను వాహనంతో తొక్కించిన కేసులో కీలక నిందితుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు డెంగ్యూ సోకింది. దీంతో ఆయనను జిల్లా జైలు నుంచి ప్రభ�