లగచర్ల ఘటనలో జైలుకు వెళ్లిన అనంతరం మొదటిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి బీఆర్ఎస్ నాయకులు, రైతులు, అభిమానులు, మహిళలు పెద్దఎత్తున స్వాగతం పలికారు.
‘లగచర్లలో గిరిజనులపై పోలీసులు అర్ధరాత్రి వేళ విచక్షణారహితంగా దాడి చేశారన్నది వాస్తవం. కొంతమంది పోలీసులు మద్యం మత్తులో ఇండ్లలోకి చొరబడి మహిళలని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్టు కొట్టారని అక్కడి గిరిజన ర�
లగచర్ల ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నది ఫార్మాసిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రకటనతో రైతుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. లగచర్ల ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావ�
లగచర్ల ఘటనపై విచారణను జాతీయ మానవ హక్కుల కమిషన్ వేగవంతం చేసింది. వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో శనివారం పర్యటించిన కమిషన్ బృందం, ఆదివారం సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్న లగచర్ల రైతులను కలిసింది. తమ �
లగచర్ల ఘటనపై వాస్తవాలను తెలుసుకునేందుకు బుధవారం గ్రామంలో నిజ నిర్ధారణ కమిటీ పర్యటిస్తుందని సేవాలాల్ సేన జాతీయ అధ్యక్షుడు భూక్య సంజీవనాయక్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్
Kodangal | వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఘటన ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటూ రైతులు ఆందోళనలు ఉధృతం చేశారు. బలవంతంగా భూసేకరణకు ప్రయత్నిస్తున్న అ�
లగచర్ల ఘటనపై విచారణ సాగుతున్నట్టు అదనపు డీజీ మహేశ్భగవత్ మీడియాకు వెల్లడించారు. శనివారం ఆయన కలెక్టర్ ప్రతీక్ జైన్తోపాటు ఎస్పీ నారాయణరెడ్డితో వేర్వేరుగా రెండు గంటలపాటు సమావేశమై ఘటన జరిగిన తీరుపై చ�
లగచర్ల రైతుల ధర్మబద్ధ పోరాటానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. ఫార్మా కంపెనీల కోసం రైతుల నుంచి బలవంతంగా సాగు భూములను లాక్కో�
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా రైతుల తిరుగుబాటు ఘటనలో పోలీసులు తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు.