వేములవాడ రాజన్న భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం వివాదంగా మారుతున్నది. సరుకుల కొనుగోలు, తయారీ, విక్రయాలపై వచ్చిన ఫిర్యాదులో భాగంగా ఏసీబీ గతేడాది ఆగస్టులో ఆకస్మికంగ�
Ayodhya | అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో హైదరాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం రెడ్డి, కృష్ణకుమారి దంపతులు ప్రత్యేకంగా 1,265 కేజీల భారీ లడ్డ
తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబర్ నాటికి రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి లడ్డూ మరింత రుచికరంగా ఉండే విధంగా ఆలయ అధికారులు, పాలకమండలి శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మల్లన్న క్షేత్రంలో కొనసాగుతున్న అభివృద్ధ
నిత్య కైంకర్యాలు కూడా..కొత్త ధరలు నేటి నుంచి అమలు యాదాద్రి, డిసెంబర్ 9: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులతో నిర్వహించే స్వామివారి నిత్య కైంకర్యాలు, శాశ్వత పూజలతోపాటు స్వామివారి ప్రసాదం లడ్డూ, ప�
చేర్యాల, ఏప్రిల్ 2: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి భక్తులకు మల్లన్న ఆలయం శుభవార్త తెలిపింది.రూ.500 వెచ్చించి వీవీఐపీ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు 400 గ్రాముల లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందించాలని