నగరంలో ఫస్ట్-లాస్ట్ మైల్ కనెక్టవిటీ అనేది పరిహాసంగా మారింది. ప్రధాన మార్గాల గుండా పోతున్న మెట్రోను.. కాలనీలు, ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేస్తూ ఫీడర్, పబ్లిక్ ట్రాన్స్పోర్టు సేవలను తీసుకువచ్చే కార్య
Hyderabad Metro | హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్ల ఛార్జీలను సవరించారు. మెట్రో రైలు కనీస ఛార్జీ రూ. 11, గరిష్ఠ ఛార్జీ రూ. 69కి సవరించారు. సవరించిన మెట్రో ఛార్జీలు ఈ నెల 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
పాతనగర మెట్రో కారిడార్ (Old City Metro) నిర్మాణానికి స్థానికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా, సంస్థాగతంగా ఎన్నో చిక్కుముళ్లు నెలకొన్నాయి. 2011 నాటికే మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులోనే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మ�
హైదరాబాద్ మెట్రో రైలును 2026 తర్వాత అమ్మకానికి పెట్టబోతున్నట్టు ఎల్ అండ్ టీ సంస్థ ప్రెసిడెంట్, శాశ్వత డైరెక్టర్, సీఎఫ్వో ఆర్ శంకర్ రామన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోనే కాదు దేశ పారిశ్రామికవర్గాల్�
ఎల్అండ్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ చేపట్టిన కేపీసీఎల్ షరావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎల్అండ్టీకి నిరాశ�
మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించిన ఎల్అండ్టీ కంపెనీని ఓ మాజీ ఎంపీ బెదిరించి తన బంధువులకు సబ్ కాంట్రాక్ట్ ఇప్పించుకున్నారని విమర్శలు చేస్తున్న బండి సంజయ్.. దమ్ముంటే ఆ మాజీ ఎంపీ ఎవరో చెప్పాలని కరీంనగర్�
బండి సంజయ్ ఎంపీ హోదాలో ఉండి గాలి మాటలు మాట్లాడుతున్నారని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్కుమార్ మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించిన ఎల్అండ్టీ కంపెనీని ఓ మాజీ ఎంపీ బెదిరించి తన సమీప బంధువులకు సబ�
Hyderabad Metro | తమ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫైనాన్షియల్స్ మెరుగైన తర్వాత విక్రయిస్తామని లార్సన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శంకర్రామన్ తెలిపారు.
దేశీయ మౌలిక సదుపాయాల సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ. 2,947 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు ఘటనపై తప్పించుకోవాలని చూ స్తే ఊరుకోబోమని ఎల్అండ్ టీ ప్రతినిధులను రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హెచ్చరించా రు. ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను చేయాల్
Manibhai Naik | ఎల్ అండ్ టీ.. ఈ పేరు చెబితే ఆకాశహర్మ్యాలు, వంతెనలు, మెట్రో రైళ్లు, జల విద్యుత్ ప్రాజెక్టులు కళ్లముందు కదలాడుతాయి. తలమీద పసుపు పచ్చరంగు హెల్మెట్తో బాధ్యతలు నిర్వర్తించే యువ ఇంజినీర్లు గుర్తుకొస్�
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని..మెట్రో ప్రయాణికుల కోసం సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ను ప్రకటించింది ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ. ఈ ప్రత్యేక ఆఫర్ను ప్రయాణికులు మూడు రోజులు పాటు వినియోగించుకోవ