సామాజిక మాధ్యమ వేదికల యూజర్లకు కేవైసీ (నో యువర్ కస్టమర్) పరిశీలన తప్పనిసరి చేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. ఆన్లైన్లో మహిళలు, మైనర్లకు రక్షణ కల్పించేందుకు ఇది తప్పక అమలు చేయాలని పేర్కొన్న
Instagram : ఇన్స్టాగ్రామ్ సహా సోషల్ మీడియా అకౌంట్లు వాడే వారికి ఇది ఒక రకంగా గుడ్ న్యూసే. ఇకపై అన్ని సోషల్ మీడియా అకౌంట్లకు కేవైసీ తప్పనిసరి చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇదే జరిగితే, ఫేక్ అకౌంట్లు అన్నీ తొలగిపోతా�
ఆర్బిఐ ఆదేశాల మేరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా కేవైసీ సురక్షిత బ్యాంకింగ్ మీ తొలి అడుగు అనే అంశంతో బీబీనగర్ గ్రామంలో మంగళవారం వాక్ థాన్ నిర్వహించారు.
చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ఆదేశానుసారం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఫైనాన్షియల్ లిటరసీ వీక్ లో భాగంగా కేవైసీ పట్ల గ్రామస్తులకు ప్రత్యేక అవగాహన గ్రామ స�
హైవేలపై ఇక నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్లలో జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పుడు ‘కేవైసీ’ (మీ వినియోగదారుని తెలుసుకోండి) తరహాలోనే ‘కేవైవీ’ (మీ వ�
RBI | దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank)కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) షాక్ ఇచ్చింది.
సైబర్ నేరగాళ్లు కేవైసీ పేరుతో మళ్లీ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్కు చెందిన ఓ వృద్ధుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.1.11 కోట్లు కొల్లగొట్టారు. బ్యాంకు ఖా తాలను అప్డేట్ చేసుకునేందుకు కేవైసీ పూర్తి చ�
కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో రెండు గ్యారెంటీలను అమలు చేసిన సంగతి విదితమే. ప్రస్తుతం ప్రారంభమైన మరో రెండు గ్యారెంటీలు 20
అన్లైన్ అప్లికేషన్లపై జరుగుతున్న చట్టవిరుద్ద రుణ వితరణను నిరోధించేక్రమంలో ఫైనాన్షియల్ రంగం అంతటా కస్టమర్ల వెరిఫికేషన్ ఒకే విధానంలో జరగాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ పరిధిలోని ఫైనాన్షియల్ స్ట�
మనీలాండరింగ్ జరుగుతుందన్న ఆందోళన, నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనల ఉల్లంఘనలతో పాటు పేటీఎం వ్యాలెట్, సంబంధిత బ్యాంక్ల మధ్య వందల కోట్ల రూపాయిల సందేహాస్పద లావాదేవీలు జరగడంతో పేటీఎం బ్యాంక్పై రిజర్వ�
ఒకే ఫాస్టాగ్తో పలు వాహనాలు వినియోగిస్తుండడం, కేవైసీ పూర్తికాకుండానే ఫాస్టాగ్లను జారీచేస్తున్నట్టు గుర్తించిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) వీటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఇ�
వాహనదారులు తమ ఫాస్టాగ్లను ఈ నెల 31లోగా కేవైసీ చేయించుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఒక ప్రకటనలో కోరింది. అలా చేయకపోతే అవి డీ యాక్టివేట్ అవుతాయని పేర్కొంది.
Fastag Status | జాతీయ రహదారులపై టోల్ప్లాజాల వద్ద టోల్ ఫీజు చెల్లించడానికి ఫాస్టాగ్ తప్పనిసరి.. ఈ నెలాఖరులోగా ఆ ఫాస్టాగ్లకు కేవైసీ పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ తెలిపింది.
సెల్ఫోన్ వినియోగదారులు ఇకపై పేపర్ ఫారాలను నింపాల్సిన అవసరం లేకుండా సిమ్కార్డు పొందొచ్చు. ఈ మేరకు పేపర్ ఆధారిత కేవైసీ విధానానికి స్వస్తి పలుకుతూ టెలికం విభాగం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ద�