నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో పసికందు హత్యకు కారణమైన నిందితులపై చర్యలు తీసుకొని తమకు ప్రాణరక్షణ కల్పించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ బాధితులతో కలిసి గురువారం రాష్ట్ర మానవహక్కుల కమిషన్లో పిటి
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెరలో జరిగిన పసికందు హత్య, బీసీ కుటుంబంపై జరిగిన దాడి ఘటనపై కలెక్టర్, తహసీల్దార్ నివేదికలనే ఉటంకిస్తూ రాష్ట్ర బీసీ కమిషన్ పరోక్షంగా నిందితులకే వత్తాసు పలుకుతున్నట్టుగా తే�
కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై దాడిచేయడంతో పాటు రెండు నెలల చిన్నారి చావుకు కారణమైన హంతకులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ వర్కింగ్ చైర్మన్ మందలపు గాంధీ, గ్రేటర్ హైదరాబాద్ �
నాగర్కర్నూల్ జిల్లా ‘కుమ్మెర’ ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతలు శుక్రవారం డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
కుమ్మెర ఘటనలో చిన్నారి మృతికి సంబంధించి నివేదిక రావాల్సి ఉన్నదని, దాని ఆధారంగానే అవసరమైతే మర్డర్ కేసు నమోదు చేస్తామని నాగర్కర్నూల్ ఎస్పీ సంగ్రామ్సింగ్జీ పాటిల్ తెలిపారు. దాడి జరగడం వల్లే చిన్నార
కుమ్మెర ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకున్నది. బాధితులకు న్యాయం చేయాలంటూ ఐదు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనతో వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, బహుజనులంతా ఏ కమై నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. బాధితురాల�
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా కాలితో తన్ని హత్య చేసిన ఆ గ్రామ అగ్రకుల పెత్తందారులలను శిక్షించాలని బహుజన చాకలి అయిలమ్మ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రావుల
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో కులం పేరిట చేసిన దాడి అత్యంత అమానవీయమైనదని బాలల హకుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్చంద్రబోస్ మండిపడ్డారు.
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటనకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు.