Prayagraj Maha Kumbh: దేశంలోని సాధువులు, బాబాలు.. ప్రయాగ్రాజ్కు క్యూకట్టారు. 13న ప్రారంభంకానున్న మహాకుంభ్ కోసం అక్కడికి వెళ్తున్నారు. అయిదేళ్లుగా చేయి లేపి ఉంచిన హరివంశ బాబా అక్కడకు చేరుకున్నారు. అంబాసిడర్
ఉత్తరప్రదేశ్లోని గంగ, యమున, సరస్వతి (అంతర్వాహిని) నదుల సంగమ ప్రదేశం ప్రయాగ్రాజ్ వద్ద జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నది.
TTD | ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ రాజ్(అలహాబాద్) వద్ద 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేది వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళా కార్యక్రమంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటుకు టీటీడీ నిశ్చయించింది.
Indian Railway | కుంభమేళా కోసం పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. కుంభమేళా సందర్భంగా 992 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. వచ్చే ఏడాది జన�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవాపూర్-హుమ్నాపూర్ గ్రామ శివారులోని సిద్ది సరస్వతీదేవి పంచవటీ క్షేత్రంలో గరుడగంగ పూర్ణ మంజీరా కుంభమేళా వేడుక తుది ఘట్టానికి చేరుకుంది. కుంభమేళా శుక్రవారంత
మండల పరిధిలోని రాఘవాపూర్-హుమ్నాపూర్ శివారులోని సిద్ధ సరస్వతీ పంచవటీ క్షేత్ర సమీపంలో జరుగుతున్న గరుడ గంగా పూర్ణ మంజీరా కుంభమేళాకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సోమవారం పంచవటీ క్షేత్రంలోని సి�
గరుడ గంగ కుంభమేళాకు మూడో రోజు బుధవారం భక్తులు పోటెత్తారు. మండలంలోని రాఘవాపూర్ - హుమ్నపూర్ గ్రామ శివారులోని సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం సమీపంలో గల గరుడ గంగ పూర్ణ మంజీర కుంభమేళా భక్తి పారవశ్యంతో ఓలలాడంద
న్యాల్కల్ మండలం రాఘవపూర్-హుమ్నాపూర్ శివారులోని సిద్ధ సరస్వతీ దేవి పంచవటీ క్షేత్రం వద్ద నిర్వహిస్తున్న గరుడగంగ పూర్ణ మంజీరా కుంభమేళా వైభవంగా జరుగుతున్నది. మంగళవారం రెండో రోజూ భక్తులు పెద్ద ఎత్తున త
గరుడగంగ పూర్ణ మంజీరా కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి పన్నెండు రోజుల పాటు న్యాల్కల్ మండలం రాఘవపూర్-హుమ్నాపూర్ గ్రామాల శివారులోని సిద్ధ సరస్వతీదేవి పంచవటీ క్షేత్రంలో నిర్వహించనున్న ఉత్సవాల�
మండలంలోని రాఘవపూర్ శివారులోని సిద్ధ సరస్వతీదేవి పంచవటీ క్షేత్ర సమీపంలోని గరుడ గంగ పూర్ణ మంజీరా కుంభమేళ జరుగనున్నది. ఇక్కడకు వచ్చే నాగసాధువు, సంతులు, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లను కల్ప�
జిల్లాలోని న్యాల్కల్ మండలం రాఘవపూర్ పంచవటీ క్షేత్ర పరిసరాల్లో జరిగే గరుడగంగ పూర్ణ మంజీరా కుంభమేళాకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఈ నెల 22తేదీ లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారుల�
హైదరాబాద్ : ఈ నెల 1 నుండి 17 వరకు జరిగిన కుంభమేళాలో రాష్ట్రం నుంచి పాల్గొన్న వారందరూ తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు. కచ్చితంగా 14 రోజుల పాటు కుటుంబ సభ్యులకు దూ�