ఫార్ములా-ఈ కార్ రేస్పై అసెంబ్లీలో చర్చించాలంటూ బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఫార్ములా రేస్ను హైదరాబాద్కు తీసుకొచ్చిన కేటీఆర్పై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తున్నామని తెలిపింది.
తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై ఫార్ములా ఈ-కార్ రేసులో ఏసీబీ కేసు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు భద్రత ఏర్పాటు చేశారు
తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు న్యాయ నిపుణులతో కేటీఆర్ ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టు స మాచారం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీరాగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపిన ప్రతి�
అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడం.. ప్రభుత్వ ప్రభ క్రమంగా మసకబారుతుండటం.. అసెంబ్లీ వేదికగా ఇరుకున పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఫార్ములా-ఈ రేస్ను తెరమీదిక�
కన్నుమిన్నూ కాననితనం.. ఏడాదిగా పాలన చేతగాక రాష్ర్టాన్ని పెంట పెంట చేసింది చాలక.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న కేటీఆర్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టింది. ఏదో కేసులో ఇరికించి జైల్లో పెట్టాలని గత ఏ�
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకే మేము ఫార్ములా ఈ-రేస్ నిర్వహించినం. ఇందుకోసం 55 కోట్లు చెల్లించినం. ఈ మొత్తం ముట్టినట్ట
ఫార్ములా ఈ-కార్ రేసింగ్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఖండించారు.
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించినట్లు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోవడంతో వస్తున్న ప్రజ�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్నందుకే రేవంత్ సర్కారు అక్రమంగా కేసులు పెట్టిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
ఫార్ములా ఈ-కార్ రేస్లో కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదుపై ఐపీఎస్ మాజీ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్పందించారు. ఐపీఎస్ మాజీ అధికారిగా ఈ కేసుపై తన ఎక్స్ ఖాతాలో ఆయన కొన్ని ముఖ్యమైన వాఖ�
ఫార్ములా- ఈ రేస్ విషయంలో తనపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరైన సందర్భంలో, సరైన రీతిలో స్పందించారు. స్పందించడమే కాదు, ఏకంగా చర్చ పెట్టాలని స్పీకర్కు లేఖ రాస