KTR | జర్నలిస్టులను అవమానించానంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జర్నలిస్టులకు పెద్ద ఎత్తున రాజకీయ అవకాశాలు కల్పించిందే బీఆర్ఎస్ పార్టీ అని తెలిప�
KTR | ప్రజలపై భారీగా విద్యుత్ బిల్లుల పేరుతో భారం మోపనున్నట్లు తమకు సమాచారం అందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంచాలంటూ 9 ప్రతిపాదనలు ఏవైతే డిస్కంలు చేశాయో వా
KTR | విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలిని కలిసి వారు విన�
KTR | విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు.
KTR | తెలంగాణ ఆర్థిక వ్యవస్థను భ్రష్ఠు పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం దిగజారడంపై ఎక్స్ వేదికగా క�
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డి పోరాడిన పోలీసు అమరుల త్యాగాలను జాతి ఎన్నటికీ మరు
అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఒక్కటి కూడా అమలుచేయకపోగా, ఉన్నవాటిని కూడా ఎగ్గొట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి నానబోస్తే పుచ్చి బు
బీఆర్ఎస్ అంటేనే భారతీయ రైతు సమితి అని, తాము ఎలాగూ రైతుల కోసం పోరాటం చేస్తామని, కానీ.. రైతుల పక్షాన పోరాడాల్సిన కమ్యూనిస్టులు ఎక్కడ? అని, రైతు సంఘాల నోళ్లెందుకు మూతబడ్డాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం
రైతు రుణమాఫీపై జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎక్స్లో చేసిన పోస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అది పచ్చి అబద్ధమని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వానకాలం సీజన్ ముగుస్తున్నా రైతుభరోసా పథకంలో పంట సాయం అందించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు అ
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించినందుకు బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని జెడ్పీ మాజీ వైస్చైర్మన్ యాదయ్య, బాదేపల్లి పీఏసీసీఎస్ అధ్యక్షుడు చైర్మన్ స
బీఆర్ఎస్ దండు కదిలింది. కాంగ్రెస్ సర్కారు మోసంపై కన్నెర్రజేసింది. గత ప్రభుత్వంలో విజయవంతంగా అమలైన రైతు భరోసా(రైతు బంధు) ‘ఈ వానకాలం లేదు. వచ్చే యాసంగి నుంచి అమలు చేస్తామన్న’ మంత్రి తుమ్మల ప్రకటనపై భగ్గ�