‘ఎస్ఎల్బీసీ టెన్నెల్లో 8 మంది కార్మికుల ప్రాణాలు గాలిలో కలిస్తే మంత్రులు మాత్రం హెలికాప్టర్ యాత్రలు చేస్తూ చేపల కూరతో విందులు చేసుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు అన్నంలేక పస్త�
ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున బీఆర్ఎస్ నేతలు సంధించే ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు ఇవ్వలేకపోతున్నది. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలని నిగ్గదీయడాన్ని రేవంత్రెడ్డి సర్కారు తట్టుకోలేకపోత�
నూతన సాంకేతిక ఆవిష్కరణలు సమాజ పురోభివృద్ధికి దోహదం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మాజీ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. విస్తరిస్తున్న సాంకేతికత సమాజ వికాసానికి దోహ
రేవంత్రెడ్డి ధనదాహం వల్లే 8 మంది కార్మికులు ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చికుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వారంతా ఇప్పటికీ సజీవంగా ఉన్నారో, లేదోననే ఆందోళన నెలకొన�
KTR | నూతన సాంకేతిక పరిజ్ఞానాలు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడుకోకుంటే భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉంటుందన్న�
KTR | ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్రెడ్డి (Revanth Reddy) పై బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ (Working president) కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. సీఎంకు ఏ పని ఎలా చేయాలో తెలియక ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
KTR | మహిమాన్విత పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత జాతర సందర్భంగా అమ్మవారి భక్తులందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతర శుభాకాంక్షలు తెలిపారు.
Revanth Reddy | కేటీఆర్, కేసీఆర్, హారీశ్రావు, బీఆర్ఎస్పై బట్టకాల్చి మీదేయడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్రెడ్డి మరో నాటకానికి తెరతీశారు. ఇటీవల పలువురు మరణించడాన్ని మాజీ మంత్రి కేటీఆర్కు అంటగట్టే కుట్రకు
‘నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ర్టాలపై కత్తి వేలాడుతున్నది’ అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మద్దతు ప
ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్నవారి ప్రాణాలు ఆగమ్యగోచరంగా మారినా ప్రభుత్వానికి పట్టదా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరమారావు మం డిపడ్డారు. ఒక అడుగు ముందుకు.. వందడుగులు వెనకి అన్నట్టు
అసైన్డ్ భూమి పట్టా చేసుకుంటున్నారన్న అధికారుల అభియోగాలతో అరెస్టయిన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన రైతు అబ్బాడి రాజిరెడ్డి బెయిల్పై విడుదలయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి�