హిందీ సినీ పరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు కృతిసనన్. వన్ నేనొక్కడినే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కృతిసనన్..ఇప్పుడు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.
‘1 నేనొక్కడినే’ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి కృతి సనన్. తర్వాత ‘దోచెయ్’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఢిల్లీ నుంచి టాలీవుడ్కు వచ్చిన ఈ పంజాబీ భామ, తర్వాత బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ అయింద�
‘వన్ నేనొక్కడినే’ సినిమాతో తెలుగు చిత్రసీమ పరిచయమైంది కృతిసనన్. తొలి సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఆమె ఆపై బాలీవుడ్ బాట పట్టింది. హిందీలో అగ్రనాయికల్లో ఒకరిగా నిలిచింది. సుదీర్ఘ విరామం త�
యంగ్ రెబల్ స్టార్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఇతిహాసం ఆధారంగా 3డీ ఫార్మాట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మొదటి నుండి సమస్యలు తలెత
ప్రభాస్ హీరోగా పౌరాణిక కథాంశంతో రూపొందుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకుడు. రామాయణ గాథ ఆధారంగా వీఎఫ్ఎక్స్కు అధిక ప్రాధాన్యతనిస్తూ త్రీడీ సాంకేతికతతో ఈ సినిమాను తెరకెక్కిస్
మన దేశంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, ఆయన సరసన సీత పాత�
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హిందీ ప్రేక్షకులకే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా సుపరిచితం. టాలీవుడ్లో వన్ నేనొక్కడినే , దోచేయ్ చిత్రాలు చేసిన కృతి సనన్ ఇప్పుడు బాలీవుడ్లో సత్తా చాటుతుంది. త
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ పాన్ ఇండియా సినిమాగా ఆదిపురుష్ను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్తో ఇండియ�
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్ పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం నిర్మాతలు దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయిం�