ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్న ప్రభాస్ ఎప్పుడు పెళ్లి పీటలెక్కుతాడనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. ప్రభాస్ తోటి హీరోలందరు పెళ్లి చేసుకొని ఆనందమైన జీవితం గడుపుతుండగా, ప్రభాస్ మా�
1 నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన కృతి సనన్ ఇప్పుడు ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో నటిస్తుంది.సీత పాత్రలో కనిపించి సందడి చేసేందుకు సిద్ధమైన ఈ భామ మిమి అనే చిత్రంలోను �
హీరోపంటి (2014) చిత్రం ద్వారా బాలీవుడ్లో అరంగేట్రం చేశారు యువహీరో టైగర్ష్రాఫ్, కథానాయిక కృతిసనన్. ఏడేళ్ల విరామం తర్వాత వీరిద్దరు కలిసి ‘గణపత్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా తొలిసారి తన కెరీ
ఓ సినిమాకు సంబంధించిన పారితోషికాల్లో సింహభాగం హీరోకే దక్కుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుల రెమ్యునరేషన్స్ ముప్పై కోట్లు మొదలు వందకోట్ల వరకు ఉంటాయి. అదే హీరోయిన్స్ అందుకునే పారితోషికం పది�
వన్ నేనొక్కడినే, దోచెయ్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కు పరిచమైంది ఢిల్లీ భామ కృతిసనన్. ప్రస్తుతం హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది.
కృతిసనన్ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘మిమీ’. సరగసీ విధానం కారణంగా మహిళలకు ఎదురయ్యే కష్టాల్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మంగళవారం ట్రైలర్ను విడుదలచేశారు. ఈ
దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు రానా ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి హీరోగా నిలదొక్కుకోగా, ఇప్పుడు మరో తనయుడు వెండితెర ఆరంగేట్రం చేయబోతున్నాడు. శ్రీ రెడ్డి వివాదంతో వార్తలలోకి ఎక్కిన అభిరామ్ ఇప్పు�
బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్. ప్రభాస్ లీడ్ రోల్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి కృతిసనన్ సీత పాత్రలో నటిస్తోంది.
‘సక్సెస్లను తలకెక్కించుకొని గర్వంగా ఫీలవ్వను. పరాజయాలను మనసులో దాచుకుంటూ బాధపడను. జయాపజయాల విషయంలో నేను నమ్మే సిద్ధాంతమిదే’ అని అంటోంది కృతిసనన్. తెలుగు చిత్రసీమ ద్వారా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్
కరోనా మహమ్మారి సెలబ్రిటీల ఎంజాయ్మెంట్కు అడ్డుగా నిలిచింది. కరోనా లేకపోయింటే రెండు నెలలకొకసారి విహార యాత్రలకు వెళుతూ అక్కడ దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేసేవారు. కాని
హిందీ సినీ పరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు కృతిసనన్. వన్ నేనొక్కడినే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కృతిసనన్..ఇప్పుడు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.
‘1 నేనొక్కడినే’ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి కృతి సనన్. తర్వాత ‘దోచెయ్’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఢిల్లీ నుంచి టాలీవుడ్కు వచ్చిన ఈ పంజాబీ భామ, తర్వాత బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ అయింద�
‘వన్ నేనొక్కడినే’ సినిమాతో తెలుగు చిత్రసీమ పరిచయమైంది కృతిసనన్. తొలి సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఆమె ఆపై బాలీవుడ్ బాట పట్టింది. హిందీలో అగ్రనాయికల్లో ఒకరిగా నిలిచింది. సుదీర్ఘ విరామం త�
యంగ్ రెబల్ స్టార్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఇతిహాసం ఆధారంగా 3డీ ఫార్మాట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మొదటి నుండి సమస్యలు తలెత