సినీరంగాన్ని కెరీర్గా ఎంచుకుంటున్నానని చెప్పినప్పుడు తొలుత తన తల్లిదండ్రులు ఎంతగానో భయపడ్డారని, మధ్యతరగతి మహిళలకు సరైన వేదిక కాదని వారించారని చెప్పింది బాలీవుడ్ కథానాయిక కృతిసనన్. తన లక్ష్యాలేమిట
సహజ సిద్ధమైన ఉత్పత్తులే ఆరోగ్యకరమని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. సెలబ్రిటీలు కూడా ఇలాంటి వాటిపై అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారు. తమ అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు. బాలీవుడ్ నటి కృతిసనన్
prabhas adipurush | ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తిచేసుకుంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్..శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నారు. సీత �
ప్రభాస్ నటిస్తున్న పాన్ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’లో భాగం కావడం ఓ జీవితకాలపు అనుభవమని చెప్పింది కథానాయిక కృతిసనన్. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్ర�
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం విడుదలకి సిద్ధం కాగా, సలార్, ఆదిపురుష్ సెట్స్పై ఉన్నాయి. త్వరలో
ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో ఆదిపురుష్ ఒకటి. పౌరాణిక చిత్రంగా రూపొందుతున్న ‘ఆదిపురుష్’ లో రామ్ పాత్రను ప్రభాస్ పోషిస్తుండగా, కృతి సనోన్ సీతగా కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమాలో రా�
సామాజిక సందేశం, బలమైన భావోద్వేగాలు కలబోసిన మహిళా ప్రధాన చిత్రాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు అగ్ర కథానాయికలు. పాత్రలపరంగా సవాళ్లను స్వీకరిస్తూ తమ ప్రతిభను చాటుకోవాలని తాపత్రయపడుతున్నారు. తాజాగా చెన�
సినీ పరిశ్రమలో స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తోంది కోలీవుడ్ (Kollywood) భామ కీర్తిసురేశ్ (Keerthy Suresh). ఈ స్టార్ హీరోయిన్ మరో క్రేజీ ప్రాజెక్టులో లీడ్ రోల్ చేయబోతుందన్న వార్త ఇపుడు సౌతిండియాలో హాట్ టాపిక్ గా మార
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఆయన నటించిన రాధేశ్యామ్ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం సలార్, ఆదిపు�
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్లో ఆదిపురుష్ ఒకటి. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సన�