మానసికశాస్త్రం ప్రకారం నీలం రంగు ప్రశాంతతను,విశ్రాంతిని సూచిస్తుంది. స్థిరత్వానికి, నమ్మకానికి నీలాన్నిప్రతీకగా భావిస్తారు. ఆంగ్లంలో ‘బ్లూ’ అని పిలిచే నీలాన్ని సంభాషణలో ఆలంకారికంగా ఉపయోగిస్తుంటారు.
శుక మహర్షి పరీక్షిత్తుతో... భూవరా!
ఏరికోరి క్రూర సర్పం కుక్షిలో దూరి మృత్యు బారినపడ్డ తన వారినందరినీ దూడలతో సహా వారిజాక్షుడు తన కరుణ అనే అమృత వీక్షణాలను కురిపించి బ్రతికించాడు.
Harom hara | టాలీవుడ్ హీరో సుధీర్బాబు (Sudheer Babu) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం హరోం హర (Harom Hara: The Revolt). సెహరి ఫేం జ్ఞానసాగర్ ద్వారకా కథనందిస్తూ.. డైరెక్ట్ చేస్తున్నాడు. మేకర్స్ ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన కాన్సె�
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు (AP Inter Results) విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్లో 67 శాతం మంది ఉత్తీర్ణులవగా, రెండో స�
CM KCR | ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్.. ఇవ్వండి అంటున్న కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ ఎందుకు..? పంటికి అంటకుండా మింగుదామనా..? అని కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
CM KCR | ధర్మపురిలో గోదావరి ఉన్నది కూడా కాంగ్రెస్, బీజేపీ నాయకులు మరిచిపోయారని ముఖ్యమంత్రి కేసీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలను చాలా ఘనంగా నిర్వహించుకున్నామని కేసీ�
ప్రపంచంలో తెలంగాణదే అతిపెద్ద అస్తిత్వ యుద్ధం. ఇందులో పాటగాళ్లది ముందు వరుస. దిక్కులు పిక్కటిల్లంగ గొంతు చించుకున్నరు. ఆకలి పేగులను మీటి, కమ్మని పాటగ మలిచి.. జన చేతనాన్ని జమచేసిండ్రు.
పశ్చిమ కనుమల అవతలి వైపు పడే భారీ వర్షపు నీటిని ‘జల సంజీవిని’ ప్రాజెక్టు పేరిట ఐదు సొరంగాల ద్వారా కృష్ణా, గోదావరి పరీవాహక ఉపనదులకు మళ్లించనున్నారు. ఈ విషయమై శుక్రవారం రాష్ట జవనరుల అభివృద్ధి కార్పొరేషన్ �
Gutta Sukhender Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడిలా కృష్ణా, గోదావరి జలాలను రైతు చెంతకు తీసుకువచ్చారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వరుసకు అన్నదమ్ములైన నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన ఎరకల కృష్�
కృష్ణా జల వివాద ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) విచారణ నేటి నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో కొనసాగనున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్ ట్రిబ్యునల్లో దాఖలు చేసిన పిటిషన్ప