శ్రీ శుక ఉవాచ... పరీక్షిన్మహారాజా! నారాయణుని కుమారుడు మారుడు- మన్మథుడు, పూర్వం కామారి- ముక్కంటి కంటి మంటల్లో కాలి మసిగా మారిన తరువాత మాపిన- మంటగలిపిన తన రూపు(దేహం) మరల తనకు ప్రసాదించమని అసమ (విషమ) నేత్రుని, దిస
Naresh | సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు నరేష్ తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి నటనతో కాక, తన అభిరుచి మేరకు నిర్మించుకున్న విలాసవంతమైన ఇంటి కారణంగా. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఏకంగా
వీర్నపల్లి మండలకేంద్రానికి చెందిన సామల్ల కృష్ణ ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. పదేళ్ల క్రితమే శబ్ధ తరంగాల అలజడిలో జరిగే వెయ్యో వంత�
విద్యుత్ షాక్తో మృతి చెందిన కృష్ణ, సురేశ్ యాదవ్ కుటుంబ సభ్యులు నష్ట పరిహారాన్ని తిరస్కరించారు. కాటేపల్లి శ్రీకాంత్రెడ్డి, హబ్సిగూడకు చెందిన రుద్రవికాస్,రాజేందర్రెడ్డి కుటుంబాలకు అంత్యక్రియల క�
కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నా యి. శనివారం జూరాల ప్రాజెక్టుకు 1.15 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా.. 8 గేట్లను ఎత్తిన అధికారులు 57,136 క్యూసెక్కులు విడుదల చేశారు.
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం రిజర్వాయర్ నుండి గత 15 రోజులుగా కొనసాగుతున్న వరద నీటితో నాగార్జుసాగర్ రిజర్వాయర్లో నీటి మట్టం 550.80 (211.5434 టీఎంసీలు) అడుగులకు చేరుకుంది.
Harish Rao | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి తెలివి ప్రదర్శిస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సాగునీటి పంపిణీ విషయంలో రేవంత్ రెడ్డి ప�
‘కృష్ణా, గోదావరి నదీ జలాలపై ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలు, తెలంగాణ రాష్ట్రం వచ్చాక తొమ్మిదన్నరేండ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధం.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు చాలా పెద్ద కథే ఉన్నది. 1914లో మొదలైన రాష్ట్ర సాధన గుంపు ఆంధ్ర మహాసభలు నిర్వహించారు. బాపట్ల (1913), అనంతపురం (1927) వంటి జనసాంద్రత కలిగిన ప్రదేశాల్లోనే కాకుండా, వారికి ఆంధ్ర ప్రాంతాల్లో ని�
KCR | ‘కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయబద్దమైన నీటి వాటాపై నేను త్వరలోనే స్పందిస్త.. ప్రజల ముందు వాస్తవాలను పెడుత’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్లో నిత్యం కోటి మం దికిపైగా తాగునీటిని సరఫరా చేసే జలమండలి ఇప్పుడు ప్రజల జీవితాలతో చెలగాటమాడబోతున్నది. ఇప్పటివరకు సుదీర్ఘ అనుభవమున్న వివిధ కంపెనీల చేతుల్లో ఉన్న పంపుహౌజ్లు, పైపులైన్�
Niranjan Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంగుష్టమాత్రుడితో.. అపర భగీరథుడు కేసీఆర్కు పోలికేంది..? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో నిరంతరంగా ప్రవహించిన జీవనది ఆచార్య కొత్తపల్లి జయశంకర్. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచినవాడు. తెలంగాణకు జరిగిన అన్నిరకాల అసమానతలను కండ్లారా చూసి సాక్షీభూ�