Bharathi Ghattamaneni |సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘వారణాసి’ అనే పవర్ఫుల్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రప�
Namrata | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ జంట గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత అందమైన, ఆదర్శప్రాయమైన దంపతులలో ఈ జంట ఎప్పుడూ ముందువరుసలో ఉంటుంది. ప్రేమించి పెళ�
Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా, సమయం దొరికితే చాలు భార్య పిల్లలతో కలిసి వెకేషన్కు వెళ్లిపోతుంటారు.
Jaya Krishna | సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో తరం సినీ రంగంలోకి అడుగుపెడుతోంది. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో శ్రీని
ప్రతిసారీ సభలో కృష్ణా, గోదావరిపైనే చర్చిస్తారా? అని శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని నిలదీశారు. సర్కారు సభా సంప్రదాయాలను ఏమాత్రం పాటించడం లేదని మండిపడ్డారు. శనివారం శాసనసభలో పా�
Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కుటుంబంతో కలిసి వెకేషన్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’ షూటింగ్ నుంచి �
పాలమూరు ఎత్తిపోతల పథకం, గోదావరి, కృష్ణా బేసిన్ల నీళ్ల వాటాపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీ
Mahesh Babu |సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, కుటుంబానికి సమయం కేటాయించడంలో ఎప్పుడూ ముందుంటారన్న విషయం మరోసారి రుజువైంది. ఈ మంగళవారం మహేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపారు. దీనికి సంబంధ�
Kompalli : కొంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం జరిగింది. ఏడో తరగతి చదువుతున్న సూర్య(Surya) అనే విద్యార్థిపై పదో తరగతి విద్యార్థులతో దాడి ప్రధానోపాధ్యాయుడు కృష్ణ (Krishna) దాడి చేయించాడు.
జలసాధన ఉద్యమ తీవ్రతను గమనించిన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న, ఆచరణకు నోచుకోని పలు సాగునీటి ప్రాజెక్టులను ‘జలయజ్ఞం’ పేరిట పూర్తి చేస్తామన్నారు. తన ఐదున్నరేం�
నేనే అసలైన రాధను, కృష్ణే నా భర్తే.. అంటూ కర్ణాటకలో నలుగురు మహిళలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు అసలైన రాధ ఎవరో కనిపెట్టే పనిలో పోలీసులు పడ్డారు.
గోదావరి వరద జలాలను వినియోగించుకునేందుకు తమకూ హక్కుంటుందని మహారాష్ట్ర సర్కారు కరాఖండిగా తేల్చిచెప్పింది. ఏపీ పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు మళ్లిస్తే, ట్రిబ్యునల్ అవ�