టీజీపీఎస్సీ గ్రూప్-1లో ఒక పద్ధతి ప్రకారం తప్పు తర్వాత మరో తప్పు జరిగిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది రచనారెడ్డి హైకోర్టులో తన వాదనలు వినిపించారు. ఒక తప్పు, ఒక పొరపాటు అయితే ఎవరైనా ఉపేక్షిస్తారని, కానీ ఒకదా
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజిట్ జారీచేసింది.
కళాశాలలో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పీజీ విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు శనివారం కోఠి చౌరస్తాలోని తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయం ప్రధాన ద్వారం ఎదుట పీజీ విద్యార్థినులు.
Telangana Womens University | తెలంగాణ మహిళా యూనివర్సిటీ ఉప కులపతిగా ప్రొఫెసర్ ఎం. విజ్జులత( Prof M. Vijjulatha ) నియామకం అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ఉత్తర్వులు జారీ చేసింది.
ఆధునిక సమాజంలోనూ స్త్రీ, పురుష అక్షరాస్యతలో అసమానతలు స్పష్టంగా కనపడుతున్నాయి. ‘జాతీయ గణాంకాల సంస్థ-2021’ ప్రకారం దేశంలో పురుషుల అక్షరాస్యత 84.70 శాతం కాగా, మహిళల అక్షరాస్యత 70.30 శాతం. ప్రాథమిక పాఠశాల స్థాయిలో దే�
రాష్ట్ర రాజధాని భాగ్యనగరం ఎన్నో చారిత్రాత్మక కట్టడాలకు నెలవు. సాలార్ జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, చార్మినార్, ఆర్ట్స్ కాలేజీ(ఓయూ)తో పాటు పలు కట్టడాల్లో అద్భుతమైన కళా నైపుణ్యాన్ని గమనించే ఉం
హైదరాబాద్ : తెలంగాణ సాహిత్యం విస్తృతమైందని, కల్పన కంటే వాస్తవికతకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కోటి ఉమెన్స్ కాలేజీ అధ్యాపకురాలు డాక్టర్ ఎం. దేవేంద్ర రచించిన ‘‘తెలంగాణ కథ వర్�
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ రాష్ట్ర సర్కారు మహిళలకు శుభవార్త అందించింది. రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీకి భారీగా నిధులను కేటాయించింది. బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. కోఠి మహిళా కాలేజీ
కుమారి, యువతి, ప్రౌఢ .. మహిళ జీవితంలోని దశలన్నీ కోఠి మహిళా కళాశాలలోనూ కనిపిస్తాయి. సాధారణ జూనియర్ కళాశాలగా ప్రారంభమై.. డిగ్రీ కాలేజీగా ఎదిగి, స్వయంప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థగా అవతరించి.. తెలంగాణ సర్కార�
విధివిధానాల ఖరారుకు అంతర్గత కమిటీ సమీక్షలో మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): త్వరలో వందేండ్లు పూర్తి చేసుకోబోతున్న హైదరాబాద్లోని కోఠి మహ
Koti Womens College | త్వరలోనే వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని
సుల్తాన్బజార్: దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తుండడం అభినందనీయమని కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ విజ్ఞులత అన్నారు. కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వశాఖ రీజినల్ ఔట్ రీచ్ బ్య
సుల్తాన్బజార్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృధ్దికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు బుధవా