హైదరాబాద్ కోఠి ఎస్బీఐ ఏటీఎం వద్ద జరిగిన కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు సిటీలోనే ఉన్నారా.. లేక సిటీ వదిలి పారిపోయారా? అనేది ప్రస్తుతం పోలీసుల ముందున్న సవాల్గా చెప్పాలి. ఏటీఎం �
Hyderabad | హైదరాబాద్లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్లో కాల్పులు కలకలం రేపాయి. శనివారం ఉదయం ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి.. రూ.6లక్షల వరకు ఎత్తుక�
Hyderabad | హైదరాబాద్లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్లో కాల్పులు కలకలం రేపాయి. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి.. రూ.6లక్షల వరకు ఎత్తుకెళ్లారు.
రోగులకు వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ దవాఖానాను మురుగు ముంచెత్తింది. ఆస్పత్రి ఆవరణలో నెల రోజులుగా మురుగు ఏరులై పారుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.
హైదరాబాద్లో ఎడతెరవపి లేకుండా వర్షం కురుస్తున్నది. గురువారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వాన పడుతున్నది. దీంతో కోఠి ఈఎన్టీ దవాఖాన (Koti ENT Hospital) నీట మునిగింది. హాస్పిటల్లో మూడు అడుగుల మేర వరద నీరు నిలిచి�
Amma Nee Charithamu | మూడు దశాబ్ధాలకుపైగా సినీ ప్రయాణంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, పవన్ కల్యాణ్తోపాటు చాలా మంది హీరోలకు సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించాడు మ్యూజిక్ డైరెక్టర్ కోటి (Koti). తాజాగా కోటి శ్రీవాసవి కన్యకా
Asha Workers | హైదరాబాద్ కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లపై పోలీసులు చేయి చేసుకున్నారు.
హైదరాబాద్ కోఠీలో ఉన్న గోకుల్ చాట్లో (Gokul Chat) బాంబు పేలుళ్లు సంభవించి 17 ఏండ్లు పూర్తయ్యింది. 2007, ఆగస్టు 25న కోఠి గోకుల్ చాట్, లుంబినీ పార్కు వద్ద జరిగిన బాంబు పేలుళ్లులో చాలా మంది అమరులయ్యారు.
Hyderabad | హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద ప్రభుత్వ వైద్యుడిపై తోటి డాక్టర్లు దాడికి దిగారు. దీంతో డీఎంఈ కార్యాలయం ఎదుటే బాధిత డాక్టర్ శేఖర్ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ