అధిక వడ్డీ కేసులో మరో నలుగురు ఏజెంట్లను అరెస్టు చేసినట్లు దేవరకొండ ఏఎస్పీ మౌనిక తెలిపారు. శుక్రవారం దేవరకొండ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.
దేవరకొండ నియోజకవర్గంలో ఆర్టీఏ (రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ) కార్యాలయం నిర్మాణం కోసం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయ సమీపంలోని స్థలాన్ని ఎమ్మెల్యే బాలు నాయక్ గురువారం పరిశీలి
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణ కేంద్రానికి చెందిన ఎల్లబోయిన రవి, శోభా దంపతుల కుమార్తె రుచిత టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైంది.