బీసీ సమాజానికి చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు తమ పోరాటం ఆగదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను..
కొండమల్లేపల్లి మండలం గాజీనగర్ తండాలో రూ.3.50 కోట్ల వ్యయంతో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ శుక్రవారం భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు�
కొండమల్లేపల్లి మండల పరిధిలో గల చెన్నారం గేటు వద్ద దేవరకొండ ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం వాహనాల తనిఖీ చేపట్టారు. చెన్నారం గేట్ నుండి కొండమల్లేపల్లికి వెళ్లే రోడ్డు మార్గంలో వెళ్తున్న..
నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలను చంపిన తల్లి, ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అధిక వడ్డీ కేసులో మరో నలుగురు ఏజెంట్లను అరెస్టు చేసినట్లు దేవరకొండ ఏఎస్పీ మౌనిక తెలిపారు. శుక్రవారం దేవరకొండ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.
దేవరకొండ నియోజకవర్గంలో ఆర్టీఏ (రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ) కార్యాలయం నిర్మాణం కోసం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయ సమీపంలోని స్థలాన్ని ఎమ్మెల్యే బాలు నాయక్ గురువారం పరిశీలి
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణ కేంద్రానికి చెందిన ఎల్లబోయిన రవి, శోభా దంపతుల కుమార్తె రుచిత టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైంది.