హెచ్సీయూ భూముల అమ్మకంలో భారీ స్కాం జరిగిందని, అందులో బీజేపీకి చెందిన ఒక ఎంపీ హస్తం ఉన్నదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించిన నేపథ్యంలో బీజేపీ ఎంపీలు హెచ్సీయూను సందర్శించారు.
ఎట్టకేలకు లోక్సభ ఎన్నికల ఘట్టం ముగిసింది. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నిక ఫలితం వెలువడడంతో ఉత్కంఠకు తెరపడింది. చేవెళ్ల లోక్సభ బరిలో 43 మంది నిలవగా.. 16,57,107 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చారు.
చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి తన ఆస్తులు రూ. 4వేల కోట్లుగా వెల్లడించారు. నామినేషన్ దాఖలు సందర్భంగా సోమవారం అఫిడవిట్లో తన కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించారు.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని నావంద్గి రైల్వేస్టేషన్లో ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు ఆగుతలేదని చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన ఓ యువకుడు బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్�
మోదీ సర్కార్ రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న విషయం మరోసారి స్పష్టమైందని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన విచారణ సంస్థలు తమపార్టీ అభీష్టం మేరకే పని చేస్తున్నా
గతంలో సామాజిక సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చేవారు. కానీ ఇప్పుడు వ్యాపార దృక్పథం ఉంటేనే రాజకీయాల్లోకి వస్తున్నారు. ఎమర్జెన్సీ కాలంలో, సామాజిక ఉద్యమాలతో చాలామంది రాజకీయ అరంగేట్రం చేసి ప్రజలకు సేవచేసి
హైదరాబాద్ : కాంగ్రెస్ చచ్చిపోయిందంటూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ను చంపడం ఎవరి తరం క