Payel Mukherjee: బెంగాలీ నటి పాయల్ ముఖర్జీ(Payel Mukherjee)ని.. ఓ బైకర్ వేధించాడు. కారులో వెళ్తున్న ఆమెను ఓ వ్యక్తి వెంబడించి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన గురించి పాయల్.. ఫేస్బుక్
Kolkata Hospital | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలి హత్యాచార కేసుపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగిందన్న దానిపై కీలక
టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా..తాత్కాలికంగా పలు రూట్లలో విమాన సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో హైదరాబాద్తోపాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరుల నుంచి నేరుగా కోల్కతా�
polygraph test | కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్తో పాటు మరో నలుగుర�
Corruption case | కోల్కతాలో ఆర్జీ కార్ మెడికల్ కళాశాల ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో వైద్య కళాశాల మాజీ చీఫ్ (colleges ex head) సందీప్ ఘోష్ (Dr Sandip Ghosh) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
Supreme Court: జూనియర్, సీనియర్ డాక్టర్ల భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. డాక్టర్ల భద్రత కోసం జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పింది. కోల్కతా ట్రైనీ డాక్టర్ రేప్, �
కోల్కతాలో డాక్టర్ మౌమితపై జరిగిన హత్యాచార ఘటనలో మమతా బెనర్జీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగా స్పందించి, సత్వర న్యాయం చేయాలని వైద్యవిద్యార్థులు డిమాండ్ చేశారు. మౌమిత ఆత్మకు శాంతి చేకూర్చాలని, �
Kolkata Incident : తమ కూతురిని వైద్యురాలని చేసేందుకు తామెంతో కష్టపడ్డామని, చివరకు ఆమెను కిరాతకంగా హత్య చేశారని కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ ఆస్పత్రి ఘటనలో బాధితురాలి తల్లి ఆందోళన వ్యక్తం చేశారు.
|AIUDF : కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ ఘటన దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు మన బిడ్డలపై ప్రతి చోటా జరుగుతుంటే ఇక వారు బయటకు ఎలా రాగల
కోల్కతాలో జూనియర్ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు కదం తొక్కారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పిలుపు మేరకు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
కోల్కతాలోని ఆర్జీకార్ దవాఖానలో ట్రైనీ డాక్టర్పై హత్యాచార ఘటనపై ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వైద్యులు ఆగ్రహించారు. ఐఎంఏ పిలుపు మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలను �