తెలంగాణలో ప్రపంచస్థా యి పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయ ని వాటిని జాతీయ, అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని ఎ క్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపలి కృష్ణారావు తెలిపారు. ఆదివారం పర్యాటక స్టడీ
కోయిల్సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిస్తామని దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, పర్ణికారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కోయిల్సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల
జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయిన కోయిల్సాగర్లో రోజురోజుకూ నీటి మట్టం పెరుగుతున్నది. ప్రాజెక్టుకు ఎగువ ప్రాం తంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి వరద చేరుతుండడంతో ఆదివారం సాయంత
కోయిల్సాగర్కు జూరాల నుంచి కృష్ణాజలాలు వస్తుండటంతో గురువారం ప్రాజెక్టు నీటిమట్టం 15 అడుగులకు చేరింది. కోయిల్సాగర్ నిల్వ సామర్థ్యం 32.5 అడుగులు కాగా.. 17.5 ఫీట్లకు నీరు చేరితే షెట్టర్లను తెరుస్తారు.
జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయిన కోయిల్సాగర్కు రెండ్రోజులుగా కృష్ణా జలాలు చేరుతున్నా యి. ఫలితంగా ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది.
కోయిల్సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిచడమే ప్రభుత్వ ధేయమని దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, పర్ణికారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు కుడి,
యాసంగి సాగుపై సందిగ్ధం నెలకొన్నది. పంటల వేసే విషయంలో రైతులు అయోమయంలో పడ్డారు. ఈ వానకాలం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటల సాగుపై అనిశ్చితి నెలకొన్నది.
జిల్లాలోని భారీ నీటిపారుదల కోయిల్సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారి జళకళ సంతరించుకున్నది. కోయిల్సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో పక్క నే కృష్ణమ్మ పారుతున్నా చుక్కనీరు రాక బీడుభూములతో రైతు ఎప్పుడు వరుణ దేవుడు కరుణిస్తాడా అని ఆకాశానికి వర్షం కోసం ఎదురుచూసేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేటీదొడ్డి మండలంలోని
మూడు గంటల కరెంట్ ఇస్తానంటున్న కాంగ్రెస్ కావాలా..? నిరంతరం ఉచిత విద్యుత్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో.. రైతులు తేల్చుకోవాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సూచించారు.
కోయిల్సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద పొలాలు పచ్చని పంటలతో కళకళలాడనున్నాయని జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురే ఖారెడ్డి అన్నారు. శుక్రవారం మం డలంలోని తీలేరు గ్రామ శివారులో పంప్హౌస్తో కోయిల్సాగర్�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆర్అండ్ఆర్ పనులను వేగవంతం చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. సమీకృత కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ వెంకట్రావుతో క�
కోయిల్సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టుకూ సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. యాసంగి సీజన్కు సాగునీటిని విడుదల చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందొద్