కొహెడలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి శనివారం సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసిన నేపథ్యం లో పలువురు రైతులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి నాగోల్ పోలీస్స్టేషన్కు తరలించారు. కొహెడలో పండ్ల మార్కె�
Koheda Congress Leader | ప్రజా ప్రభుత్వంలో రైతుల పక్షాన నిలిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు సైతం అరెస్టులు తప్పడంలేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కోహెడ పండ్ల మార్కెట్ ఏర్పాటుతో భూములు కోల్�
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడలో పండ్ల మార్కెట్ భూములు ప్రస్తుతం పో లీస్ పహారాలో ఉన్నాయి. పండ్ల మార్కె ట్ ఏర్పాటుకు కేటాయించిన భూమిని సోమవారం చదునుచేస్తుండగా, రైతులు అ
వారిద్దరు ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డ కూడా పుట్టింది. కానీ, నవ మాసాలు మోసి కన్న బిడ్డను ఆ తల్లి కర్కశంగా వదిలేసి మరో వివాహం చేసుకుంది.
Grain Purchase Centres | ప్రభుత్వం సరైన సమయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చయకపోవడంతో రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి నష్టపోతున్నారు. మార్చి చివరి వారంలో వరి కోతలు ప్రారంభమవుతాయని తెలిసినా �
ప్రపంచ స్థాయి చేపల ఎగుమతుల మార్కెట్ ఏర్పాటుకు కోహెడలోని స్థలం సేకరించిన ప్రభుత్వం, కోహెడను డివిజన్గా గుర్తించకపోవడం దారుణం అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, కోహెడ మాజీ ఉప సర్పంచ్ బిందు రంగారె�
బూటకపు ఎన్కౌంటర్లను ఆపాలని పౌర, ఆదివాసీ హక్కులు, పూర్వ విప్లవ విద్యార్థులు, భారత ప్రజాన్యాయవాదులు, ప్రగతిశీల మహిళా సంఘాలు, రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్, పీస్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.
భూముల విలువను పెంచనున్న నేపథ్యంలో ఔటర్ లోపలి రిజస్ట్రేషన్ కార్యాలయాలన్నీ ఒకేచోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వనస్థలిపురం, హయత్నగర్, పెద్దఅంబర్పేట, అబ్దుల్లాపూర్మెట్ రిజిస్ట్రేషన్�