భూముల విలువను పెంచనున్న నేపథ్యంలో ఔటర్ లోపలి రిజస్ట్రేషన్ కార్యాలయాలన్నీ ఒకేచోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వనస్థలిపురం, హయత్నగర్, పెద్దఅంబర్పేట, అబ్దుల్లాపూర్మెట్ రిజిస్ట్రేషన్�
HYDRAA | తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడలో ప్లాటను కబ్జా చేసి రియల్టర్ నిర్మించిన ఫామ్ హౌస్ను ఆదివారం హైడ్రా అధికారులు భారీ బందోబస్త్ మధ్య కూల్చివేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ అనేక సమస్యలు తిష్ఠవేసి దర్శనమిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులను విడుదల చేసి పాఠశాలలను అభివృ�
Minister Harish Rao | ఎన్నికలు అంటే మూడు రోజుల పండుగ కాదు, ఐదేళ్ల భవిష్యత్, మన అభివృద్ధి. సీఎం కేసీఆర్ సీఎం అయ్యాక హుస్నాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. గతంలో ఎంతో మంది వచ్చి వెళ్లారు. నీళ్ళు ఇవ్వలేదు, రోడ్లు ఇవ్వలేదు. అన్�
రూ.450 కోట్లతో కొహెడ ఫ్రూట్ మార్కెట్ను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం తుర్కయాంజాల్ రైతు సేవా సహకార సంఘం 48వ సర్వసభ్య సమావేశం సంఘం చైర్మన్ సత్తయ్య అధ్యక్షతన జరి
రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక వసతులతో హోల్సేల్ చేపల మారెట్ను నిర్మించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కోహెడలో నిర్మించనున్న మార్కెట్ను దేశంలోనే నంబర్ వన్ మార్కెట్గా తీర్చిదిద్దుతామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. నిర్మాణానికి సంబంధించిన పూర
Minister Harish Rao | రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరివాడని, ఆరాధనీయుడని.. అందరు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. కొహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని మం
కోహెడ వద్ద పది ఎకరాల విస్తీర్ణంలో సకల వసతులతో కూడిన హోల్సేల్ చేపల మార్కెట్ను నిర్మించనున్నట్టు పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రతియేటా జూన్ 7 నుంచి 9 వరక�