జనగామ జిల్లా విద్యాశాఖ పుస్తకాంజలి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పలు సంస్థలు నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో జ్ఞాన సముపార్జన, జ్ఞాన వికాసం, జ్ఞానాభివృద్ధికి ప�
బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా.. విద్యార్థి దశలోనే సృజనాత్మకతకు పదును పెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ.. కొత్త ఆవిష్కరణలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన విద్యా సామర్థ్యాలను సాధించడానికి ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో విద�
అమ్మా! నీవు శరత్కాలంలోని వెన్నెల్లా స్వచ్ఛమైన, తెల్లని శరీరం కలిగినదానివి. తలపై లేలేత చంద్రవంకతో కూడిన కేశకలాపమే కిరీటంగా ధరించావు. నాలుగు చేతులతో వరదాన ముద్ర (వరాలిచ్చే ముద్ర), త్రాసత్రాణ ముద్ర (అభయముద్ర
ఆసిఫాబాద్ కలెక్టర్ రాల్రాజ్ ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్ : పర్యాటక స్థలాల ప్రాముఖ్యతను తెలిపేలా విద్యార్థులకు విజ్ఞాన,విహార యాత్రలు ఎంతగానో దోహదపడుతాయని ఆసిఫాబాద్ కలెక్టర్ రాల్రాజ్ అన్నారు. శన
కొవిడ్పై భయాందోళనలకు తప్పుడు సమాచారమే ప్రధాన కారణంపేషెంట్ గైడ్ను విడుదల చేసిన ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి హైదరాబాద్, మే10 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తుండటంతో
పజిల్స్ ఛేదించే అలవాటు ఉంటే మతిమరపు త్వరగా రాదనీ, మెదడు చురుగ్గా మారుతుందనీ, మానసిక సమస్యలు తగ్గుతాయనీ పరిశోధనలు నిరూపించాయి. ఇప్పుడు ప్రహేళికలతో మరో విశేషమైన ఫలితం కనిపించింది. ఒకవేళ మనం ఏదన్నా పజిల్