కొన్ని అపోహలు జీవన నాణ్యతను దెబ్బతీస్తాయి. కొన్ని భయాలు రుగ్మతలకు మరింత దగ్గర చేస్తాయి. కొన్ని అశాస్త్రీయ భావనలు ఆధునిక వైద్యాన్ని మనకు అందకుండా చేస్తాయి. మోకీళ్ల శస్త్ర చికిత్సకు సంబంధించి కూడా ఎన్నో ద
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. దవాఖానలోని వైద్యులు 24 గంటల్లో 10 మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో గురువారం ఏర్పాటు చ
Knee replacement | నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అరుదైన మైలురాయి అందుకుంది. 24 గంటల్లోనే 10 మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు చేసి రికార్డు సృష్టించింది. దాదాపు రూ. 4 లక్షల వరకు ఖర్చు
మహబూబ్నగర్లోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఖరీదైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్టు దవాఖాన సూపరింటెండెంట్, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ రాంకిషన్ తెలిపారు.
మోకీలు, తుంటి మార్పిడిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సులభమైన రీతిలో శస్త్రచికిత్స చేయడంలో కీలకమైన రోబోటిక్ మెషినరీ అందుబాటులోకి వచ్చింది. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ఆదివారం కిమ్స్ దవాఖాన యాజమాన్య
ప్రభుత్వ దవాఖానలో తొలిసారిగా మహిళకు శస్త్రచికిత్స ఖమ్మం సిటీ, సెప్టెంబర్ 3: ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో తొలిసారిగా శనివారం ఓ మహిళకు మోకీలు మార్పిడి చేశారు. ఖమ్మం నగరంలోని పంపింగ్వెల్ రోడ్డ�
గజ్వేల్ ప్రభుత్వ జిల్లా దవాఖానలో మంగళవారం సాయంత్రం మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు వైద్యులు నిర్వహించారు. గాంధీ దవాఖాన ఆర్థోపెడిక్ హెచ్వోడీ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో మోకాలి చిప్పల మార్పిడి ఆప�
శస్త్ర చికిత్స కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు హైదరాబాద్ తర్వాత నిజామాబాద్లోనే.. పేదలకు తగ్గనున్న ఆర్థిక ఆపరేషన్ థియేటర్, వార్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిన వైద్యాధికారులు త్వరలో సందర్శించనున్న ప్ర�
మోకాలి మార్పిడి శస్త్రచికిత్స.. ఈ మధ్య బాగా వినిపిస్తున్న మాట. కారణం ప్రతి వంద మందిలో 60 మంది ఆర్థరైటిస్ (మోకాళ్ల నొప్పి)తో బాధపడుతున్నారు. పాతికేండ్ల క్రితం 60-70 పైబడిన వారిలో మాత్రమే మోకాళ్ల నొప్పులు ఉండేవ�