ఇంటర్ తర్వాత ఏ కోర్సు తీసుకోవాలి? అందుకోసం ఏ కాలేజీలో చేరాలి? ఎక్కడ ప్రవేశం పొందితే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఇంటర్ పూర్తయ్యే విద్యార్థులతో పాటు వారి తల
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి జీవితంలో ఎన్నో మలుపులు తిప్పుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక్కడ విద్యార్థి నిర్ణయం, ప్రవర్తన జీవితం నిలబడాలా లేదా పడేయాలా అనేది తెలుపుతుంది.
పరుగెడుతున్న పోటీ ప్రపంచానికి దీటైన వేదికగా.. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పరిపూర్ణ మార్గదర్శిగా.., యువతకు ఒకే సమయంలో బహుళ డిగ్రీలను అందించే ఏకైక విద్యా సంస్థ కేఎల్ యూనివర్సిటీయేనని ఆల్ ఇండియా అడ్మి
కేఎల్ యూనివర్సిటీ (విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో) ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశానికి మొదటి విడత ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ పార్ధసారథి వర్మ విజయవాడలోని యూనివ
అందరి జీవితాల్లో ప్రతి రోజూ బ్రహ్మాండమైనదేనని కేఎల్ యూనివర్సిటీ ప్రొ ఫెసర్ డాక్టర్ జేవీ షణ్ముఖకుమార్ అన్నారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, ‘కేఎల్ డీమ్డ్ యూ నివర్సిటీ’ ఆధ్వర్యంలో ‘ఇం�
ప్రతి ఒక్కరినీ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్ది.. వారి కలలను నిజం చే సే బాధ్యతను కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుందని ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంత్ అన్నారు.
ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సులు చదవాలి..? ఎటు వైపు వెళ్లి జీవితంలో స్థిరపడి ఉత్తమ ఉద్యోగం చేయవచ్చు? అనే అంశంపై ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా ‘లక్ష్యం’-2024 పేరుతో విద్యార్థ�
సంకల్పం బలంగా ఉన్నప్పుడు ఎదుగుదలను ఎవరూ ఆపలేరని కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంత్ అన్నారు. ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని వాటికి అనుగుణంగా అడుగులు వేయాలని సూచించారు.
పోటీ ప్రపంచంలో విద్యార్థులు ముందస్తు లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత చదువుల వైపు పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆల్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాస రావు పేర్కొన్నారు.
ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఎంచుకునే మార్గంతోనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ జే.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇంజినీరింగ్లో మల్టీ స్పెషలైజేష�
ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఏయే కోర్సులు చదవాలి.. ఎటువైపు వెళితే జీవితంలో త్వరితగతిన స్థిరపడవచ్చు.. మంచి ఉద్యోగం చేయవచ్చు అనే అంశంపై ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ యూనివర్సిటీ’ సంయుక్తంగా ‘లక్ష�
మల్టీ డిసిప్లీనరీ డిగ్రీ (డ్యూయల్ డిగ్రీ)తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని కేఎల్ యూనివర్సీటీ ఆల్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ డా.జే. శ్రీనివాస రావు అన్నారు.
ప్రముఖ విశ్వవిద్యాలయం కేఎల్ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ విద్య, నైపుణ్యాభివృద్ధిలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించినట్లు కేఎల్ యూనివర్సిటీ వీసీ , డాక్టర్ జి. పార్థసారధి వర్మ అన్నారు.