Sangareddy | సంగారెడ్డి జిల్లాలో సంక్రాంతి పండుగ వేళ విషాదం నెలకొంది. విద్యుత్ తీగల్లో చిక్కుకున్న గాలిపటాన్ని తీసేందుకు యత్నించగా ఓ వ్యక్తి విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్ర�
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ పతంగులు, మిఠాయిల పండుగ (కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్)ను మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివ
అతను రాష్ర్టానికే తలమానికమైన సచివాలయంలో ఒక ఉద్యోగి. మంచి వేతనం. కానీ, వీటితో ఆయన తృప్తి పడలేదు. మరింత సంపాదనకు ఆశపడి షేర్మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. చీటీలు నడిపాడు. కానీ, కొవిడ్, ఉక్రెయిన్ యుద్ధ్�
కైట్ ఫెస్టివల్ సందర్భంగా మనుషులు, పక్షులు, జంతువులతో పాటు భూమిపై ఉన్న సమస్త జీవరాశులకు ఎలాంటి అపాయం కలగకుండా పండుగను నిర్వహించుకోవడమే మానవ ధర్మమని పలువురు ప్రకృతి, జంతు ప్రేమికులు సూచిస్తున్నారు