విశాఖలో సంచలనం రేపిన ఎన్ఆర్ఐ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. జాతీయ రహదారి మారికవలస రైల్వే బ్రిడ్జి కింద లభ్యమైన మృతదేహం.. కొద్దిరోజుల క్రితం పీఎం పాలెం పోలీస్టేషన్లో నమోదైన మిస్సింగ్ కే�
నయవంచనకు మారుపేరుగా మారిన టెకీ ప్రియురాలి ప్రాణాలను బలిగొన్నాడు. పెండ్లి పేరుతో మహిళ (33)కు దగ్గరైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె గర్భం దాల్చడంతో ఏకంగా 14 సార్లు అబార్షన్ చేయించాడు.
ఏడాది పాటు మహిళతో వివాహేతర సంబంధం నడిపాడు. ఆమె డబ్బులు అడుగుతూ తప్పుడు కేసు పెడతానని బెదిరించడంతో అడ్డు తొలగించుకోవాలని నమ్మించి గొంతుకోశాడు.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. కోటి రూపాయల బీమా సొమ్మును దక్కించుకోవచ్చనే దురాశతో అనుచరుల సాయంతో భర్త (45)ను హత్య చేసిన భార్య ఉదంతం బయటపడింది.
యూపీలో మహిళలు, యువతులపై వేధింపులు, దాడులకు బ్రేక్ పడటం లేదు. కట్నం కోసం అత్త ఎదుటే భార్య గొంతుకోసి కడతేర్చిన వ్యక్తి ఉదంతం ఘజీపూర్ జిల్లా సహేరి గ్రామంలో వెలుగుచూసింది. మే 2న ఈ ఘటన జరిగింద
లక్నో: భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో వ్యాపారవేత్త అయిన స్నేహితుడ్ని మరో వ్యక్తితో కలిసి భర్త హత్య చేశాడు. రోడ్డు ప్రమాదంలో అతడు మరణించినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అయితే ప్లాన్
చెన్నై: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో నానమ్మను మనవడు హత్య చేశాడు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. పసువనపాలెం గ్రామానికి చెందిన సుశీల అంగన్వాడీ కార్యకర్తగా పని చేసి రిటైర్�
న్యూఢిల్లీ: పిల్లలు పుట్టకపోవడంతో మాంత్రికుడ్ని ఆశ్రయించిన ఒక మహిళ అతడి సలహా మేరకు ఒక బాలుడ్ని బలి ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. రోషిణీ ప్రాంతానికి చెందిన 25 ఏండ్ల మహిళకు 2013లో పెండ్లి అయ్యి
ముంబై: భార్య అనారోగ్యం, వైద్య ఖర్చులను భరించలేని భర్త ఆమెను హత్య చేశాడు. మహారాష్ట్రలోని పర్భాని జిల్లాలో ఈ దారుణం జరిగింది. ముద్గల్ గ్రామానికి చెందిన 45 ఏండ్ల వ్యక్తి ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడు. మరోవైపు