న్యూఢిల్లీ: పిల్లలు పుట్టకపోవడంతో మాంత్రికుడ్ని ఆశ్రయించిన ఒక మహిళ అతడి సలహా మేరకు ఒక బాలుడ్ని బలి ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. రోషిణీ ప్రాంతానికి చెందిన 25 ఏండ్ల మహిళకు 2013లో పెండ్లి అయ్యి
ముంబై: భార్య అనారోగ్యం, వైద్య ఖర్చులను భరించలేని భర్త ఆమెను హత్య చేశాడు. మహారాష్ట్రలోని పర్భాని జిల్లాలో ఈ దారుణం జరిగింది. ముద్గల్ గ్రామానికి చెందిన 45 ఏండ్ల వ్యక్తి ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడు. మరోవైపు