కడవరకు కలిసి ఉంటానని ప్రమాణం చేసి భార్యను.. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలను కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత తాను బలవన్మరణం చెందాడు. ఈ దారుణం చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ముంబై: కాలేజ్ స్నేహితురాలిని పెళ్లి చేసుకోవాలని ఒక వ్యక్తి తపించాడు. నిరాకరించడంతో ఆమెను వేధించాడు. చివరకు ఆమె భర్తను హత్య చేశాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. శాంతాక్రూజ్లోని గోలీబార్
విశాఖలో సంచలనం రేపిన ఎన్ఆర్ఐ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. జాతీయ రహదారి మారికవలస రైల్వే బ్రిడ్జి కింద లభ్యమైన మృతదేహం.. కొద్దిరోజుల క్రితం పీఎం పాలెం పోలీస్టేషన్లో నమోదైన మిస్సింగ్ కే�
నయవంచనకు మారుపేరుగా మారిన టెకీ ప్రియురాలి ప్రాణాలను బలిగొన్నాడు. పెండ్లి పేరుతో మహిళ (33)కు దగ్గరైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె గర్భం దాల్చడంతో ఏకంగా 14 సార్లు అబార్షన్ చేయించాడు.
ఏడాది పాటు మహిళతో వివాహేతర సంబంధం నడిపాడు. ఆమె డబ్బులు అడుగుతూ తప్పుడు కేసు పెడతానని బెదిరించడంతో అడ్డు తొలగించుకోవాలని నమ్మించి గొంతుకోశాడు.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. కోటి రూపాయల బీమా సొమ్మును దక్కించుకోవచ్చనే దురాశతో అనుచరుల సాయంతో భర్త (45)ను హత్య చేసిన భార్య ఉదంతం బయటపడింది.
యూపీలో మహిళలు, యువతులపై వేధింపులు, దాడులకు బ్రేక్ పడటం లేదు. కట్నం కోసం అత్త ఎదుటే భార్య గొంతుకోసి కడతేర్చిన వ్యక్తి ఉదంతం ఘజీపూర్ జిల్లా సహేరి గ్రామంలో వెలుగుచూసింది. మే 2న ఈ ఘటన జరిగింద
లక్నో: భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో వ్యాపారవేత్త అయిన స్నేహితుడ్ని మరో వ్యక్తితో కలిసి భర్త హత్య చేశాడు. రోడ్డు ప్రమాదంలో అతడు మరణించినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అయితే ప్లాన్