తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ పడిగెల రాజు సోదరుడు, బీఆర్ఎస్ నేత పడిగెల అనిల్ కుమార్ (44) మృతిచెందారు. గతకొంత కాలంగా కిడ్ని సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రైవే�
శరీర యాత్రలో కీలకపాత్ర పోషించే కిడ్నీల వ్యాధుల సంకేతాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాపులు, అలసట, మూత్రంలో మార్పులు, విడువని దురద, శ్వాస ఆడకపోవడం, ఆహార పదార్థాలు లోహపు వాసన వేయడం లాంటివి కీలక సంకేతాలు. తొలి
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని గోవర్ధన్ అనే హోంగార్డు(డ్రైవర్) గురువారం ఆత్యహత్య చేసుకున్నాడు. తిరుమలగిరి డివిజన్ ఫోర్స్ మొబైల్ డ్రైవర్గా పని చేస్తున్న గోవర్ధన్కు కుమారుడు, కూ తురు ఉన్నారు
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ఈ మధ్య కాలంలో చాలామంది బీపీ, షుగర్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక వీరిలో చాలామంది బీపీ షుగర్ను అదుపులో పెట్టుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుండటంతో కిడ్నీ సంబంధిత వ్యాధ�
సిద్దిపేటలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్కు మరో ఐదు పడకలు మం జూరైనట్లు ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం హైదరాబాదు తర్వాత సిద్దిపేటలోనే తొలి డయాలస�
మూత్రపిండాల వ్యాధితో బాధపడే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా వారి బాధలు పట్టించుకునే వారే లేకపోయారు. ఎప్పుడు ప్రాణాలు పోతాయోనని బిక్కుబిక్కుమంటున్నా పాలకులకు పట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుత�
World Kidney Day | మన శరీరంలోని మలినాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ, శరీరం ఎప్పుడూ పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండడానికి మూత్రపిండాలు దోహదపడతాయి. ఇవి రోజుకు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయి. వాటి పనితీరు ఆధారంగా మ
కమల్ షా కలలు తలకిందులైన సంవత్సరం.. 1997. ఆ యువ ఇంజినీర్ అమెరికాలో చదువుకునేందుకు స్టూడెంట్ వీసా ఫార్మాలిటీస్ పూర్తిచేసే పనిలో ఉన్నారు. అందులో హెపటైటిస్, టైఫాయిడ్, మీజిల్స్, మంప్స్, రుబెల్లా వ్యాక్సి�
ఇప్పుడు, అన్నిచోట్లా జంక్ ఫుడ్ దొరుకుతున్నది. ఈ రకమైన తిండి పిల్లలకు ఎంతమాత్రం మంచిది కాదు. మితిమీరితే ఆరోగ్యం మీదా చెడు ప్రభావం చూపుతుంది. పిల్లల్లో మూత్రపిండాల వ్యాధులు పెరుగడానికి జంక్ ఫుడ్ కూడా �
Kidney Disease | మధుమేహం.. ప్రధానంగా జీవనశైలి వ్యాధి. అన్ని వయసుల వారిలోనూ డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచంలోనిమధుమేహ రోగులలో 17 శాతం మన దగ్గరే ఉన్నారు. కాబట్టే,భారత్ ‘ప్రపంచ మధుమేహ రాజధాని’గా మారిపోయింద�
నల్లమలలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అచ్చంపేటలో నూతనంగా నిర్మించిన 100పడకల దవాఖానలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బేతిగల్కు చెందిన ఇడమల్ల రమేశ్ (38) కిడ్నీ సంబంధ వ్యాధి బారినపడి 3 నెలలుగా మంచానికే పరిమితమయ్యాడు. అతడి దయనీయస్థితిని చూసి భార్యాబిడ్డలు తల్లడిల్లుతున్నారు.