Ind vs Pak | పాకిస్థాన్ (Pakistan) లో శనివారం జరిగిన ఆత్మాహుతి దాడి (Suicide attack) వెనుక భారత్ హస్తం ఉందని పాక్ సైన్యం చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ (MEA) కొట్టిపారేసింది. ఆ దాడితో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.
Abhinandan Varthaman | 2019 బాలాకోట్ (Balakot) దాడుల సమయంలో అప్పటి భారత వయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ (Abhinandan Varthaman)ను అదుపులోకి తీసుకున్న పాక్ అధికారి మేజర్ మోయిజ్ అబ్బాస్ షా (Major Moiz Abbas Shah) తాజాగా మరణించారు.
భారత్ దాడులు చేస్తుందనే ఆందోళన పాకిస్థాన్లో తీవ్రమవుతున్నది. పాక్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ప్రభుత్వం 29 జిల్లాల్లో ఎమర్జెన్సీ అలర్ట్ సైరన్లను అమర్చడం ప్రారంభించింది.
Pakistan clashes | పొరుగు దేశం పాకిస్థాన్లో మరోసారి రెండు తెగల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సున్నీ, షియా ముస్లింలకు మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారు వేర్వేరు ఆస్పత్�
Five Police Killed | పాకిస్థాన్ ఖైబర్ ఫక్తుంక్వాలో సోమవారం భారీ పేలుడు జరిగింది. ఘటనలో ఐదుగురు పోలీసులు దుర్మరణం చెందారు. మరో 20 మందికిపైగా గాయపడ్డట్లు సమాచారం. పోలీసులే లక్ష్యంగా ఈ దాడి జరిగింది.
పాకిస్థాన్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ షురూ అయింది. ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రావిన్స్లోని బునేర్ జిల్లాలోని ఒక జనరల్ స్థానం న�
వరుస పేలుళ్ల ఘటనలో భారత్ (India) హస్తం ఉందని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సర్ఫ్రాజ్ బగ్టీ (Sarfaraz Bugti) అన్నారు. బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో పర్యటించిన ఆయన ఈ రెండు పేలుళ్ల వెను భారత నిఘా విభాగమైన రా (RAW) ప�
Terrorist attack | పాకిస్థాన్లో ఉగ్రవాదుల దాడి జరిగింది. (terrorist attack). కూలీలతో వెళ్తున్న వాహనాన్ని బాంబులతో పేల్చివేశారు. ఈ సంఘటనలో 11 మంది కార్మికులు మరణించారు. పలువురు గాయపడ్డారు.
Pakistan | యాదాది దేశం పాకిస్థాన్లో భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో దాదాపు 35 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఖైబర్ ఫఖ్తున్క్వాలోని బజౌర్ జిల్లాలో ఆదివారం జరిగిన జమియాత్ ఉలేమా ఎ ఇస్లాం ఫజల్ కార్యకర్తల ర�
Suicide bomber Attack | పాక్లోని ఖైబర్ పంఖ్తుంఖ్వా ప్రావిన్స్లో భద్రతా బలగాల కాన్వాయ్ను లక్ష్యంగా శనివారం ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 19 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాక్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కోహిస్థాన్ జిల్లాలో ఉన్న కారకోరం హైవేపై ఎదురెదురుగా వస్తున్న బస్సు.. కారు ఢీకొన్నాయి. అనంతరం లోతైన లోయలో పడిపోయాయి.
Pakistan | పాకిస్థాన్లోని ఓ పోలీస్ స్టేషన్ను తాలిబాన్ మిలిటెంట్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పాక్ వాయవ్య ప్రాంతంలో ఉన్న ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ బన్ను కంటోన్మెంట్లోని పోలీస్ స్టేషన్పై
Shehbaz Sharif | తమ దేశంలో ఉగ్రవాదమే ప్రధాన సమస్య అని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్థాన్ని చాలాకాలంగా ఉగ్రవాదం పట్టిపీడిస్తోందని చెప్పారు. బుధవారం పాకిస్థాన్లోని ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన�