అరంగేట్రం ఖో ఖో ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులైన తమ రాష్ట్ర ప్లేయర్లకు ఇచ్చిన ప్రైజ్మనీపై కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. ఇటీవలే ముగిసిన ఖో ఖో వరల్డ్కప్ టైటిల్ సాధి
Kho Kho World Cup | ఖోఖో ప్రపంచకప్లో భారత్ సత్తా చాటిన విషయం తెలిసిందే. అయితే భారత్ను విశ్వవిజేతగా నిలిపినందుకు పురుషుల, మహిళల జట్లకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
దేశరాజధాని ఢిల్లీ ఆతిథ్యమిచ్చిన తొలి ఖోఖో ప్రపంచకప్లో భారత్ సత్తా చాటింది. స్వదేశంలో ఆదివారం ముగిసిన మొదటి ఎడిషన్లో భారత పురుషుల, మహిళల జట్లు టైటిల్స్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాయి. అచ్చొచ్చి�
అరంగేట్రం ఖోఖో ప్రపంచకప్లో ఆతిథ్య భారత్ అదరగొడుతున్నది. గ్రామీణ క్రీడలో తమకు తిరుగులేదని చాటిచెబుతూ మెగాటోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. శనివారం జరిగిన వేర్వేరు సెమీస్ మ్య
ప్రతిష్ఠాత్మక ఖోఖో ప్రపంచకప్లో ఆతిథ్య భారత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ 71-34తో భుటాన్పై ఘన విజయం సాధించింది.
ఖోఖో ప్రపంచకప్లో భారత పురుషుల, మహిళల జట్లు క్వార్టర్స్కు దూసుకెళ్లాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత పురుషుల జట్టు 70-38తో పెరూపై విజయఢంకా మోగించింది.
దేశ రాజధాని ఢిల్లీ ఆతిథ్యమిస్తున్న మొదటి ఖోఖో ప్రపంచకప్ పోటీలు సోమవారం అట్టహాసంగా మొదలయ్యాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ కాగడాను వెలిగించి ఈ పోటీలను అధి�
Kho Kho World Cup | భారత ఒలింపిక్ అసోషియేషన్ నిర్వహిస్తున్న ఖో ఖో ప్రపంచకప్ ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం ప్రారంభోత్సవ వేడుకలు ముగియగానే తొలి మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్లో భారత్-నేపాల్ దేశాల�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన జాతీయ ఖోఖో క్రీడాకారుడు, దక్షిణ మధ్య రైల్వే కోచ్ ఇస్లావత్ నరేశ్ భారత మహిళల ఖోఖో జట్టుకు కోచ్గా ఎంపికయ్యాడు. సోమవారం (జనవరి 13) నుంచి ఢిల్లీలో జరుగబోయే మొదటి ఖోఖో ప్రపంచ�
భారత్ వేదికగా ఈనెల 13 నుంచి మొదలుకాబోతున్న అరంగేట్రం ఖో ఖో ప్రపంచకప్ కోసం ట్రోఫీతో పాటు మస్కట్స్ తేజస్, తారను జాతీయ ఖోఖో అసోసియేషన్(కేకేఎఫ్ఐ) ఆధ్వర్యంలో విడుదల చేశారు. భారత క్రీడా ప్రాధికార సంస్థ(సా�
భారత్ వేదికగా తొలిసారి జరుగబోతున్న ఖోఖో ప్రపంచకప్లో ఆయా జట్ల ప్రాతినిధ్యంపై ఆసక్తి ఏర్పడింది. జనవరిలో జరుగనున్న అరంగేట్రం ఖో ఖో ప్రపంచ పోరులో మొత్తం 24 జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
ప్రతిష్ఠాత్మక ఖో-ఖో ప్రపంచకప్ టోర్నీకి భారత్ తొలిసారి ఆతిథ్యమివ్వబోతున్నది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 19 వరకు ఢిల్లీలో ఖో ఖో ప్రపంచకప్ జరుగుతుందని నిర్వహకులు పేర్కొన్నారు. బుధవారం ప్రత్యేకంగా ఏర్పాటు