ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మహా’ నిమజ్జన ఘట్టం షురువైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి పనులు ప్రారంభిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. నవరాత్రులు పూజలందుకున్న ఖైరతాబాద్ “శ్రీ దశ మహా విద్యాగణ�
జై బోలో గణేశ్ మహరాజ్కీ జై.. గణపతి బప్పా మోరియా.. నినాదాలతో ఖైరతాబాద్ పరిసరాలు మార్మోగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో ఇసుకేస్తే రాలనంతగా భక్తజనం.. మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తింది. ఉదయం నుంచే భా�
Khairatabad Ganesh | భక్త జన కోటికి కొంగు బంగారమైన ఖైరతాబాద్ గణేశుడు కొలువుదీరాడు. ఈ ఏడాది కొత్త రికార్డును నెలకొల్పుతూ 63 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించడం విశేషం కాగా, శ్రీ దశ మహా విద్యా గణపతిగా భక్తులక
Khairatabad Ganesh | ఖైరతాబాద్ గణేశుడికి 75 అడుగుల కండువా.. సమర్పించిన పద్మశాలి సంఘంఖైరతాబాద్ దశ మహా విద్యా గణపతికి నియోజకవర్గానికి చెందిన పద్మశాలి సంఘం ప్రతినిధులు ప్రత్యేకంగా తయారు చేయించిన 75 అడుగుల భారీ నూలు కండ�
రాష్ట్రంలో వినాయక చవితి అంటే మొదట గుర్తొచ్చేది హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేశుడు (Khairatabad Ganesh). ఏటా విభిన్న రూపాల్లో దర్శణమిచ్చే మహా గణపతి ఈ ఏడాది శ్రీ దశ మహా విద్యాగణపతిగా భక్తులను కనువిందుచేయనున్నాడు.
చరిత్రలోనే తొలిసారి.. 63 అడుగుల ఎత్తైన మట్టి ప్రతిమను ఖైరతాబాద్లో ప్రతిష్టించారు. ఈ ఏడాది శ్రీ దశ మహా విద్యాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు వినాయక చవితి పర్వదినాన వేద మంత్రోత్ఛరణల మధ్య స్వామి వా
దశ మహా విద్యాస్వరూపుడు దర్శనానికి ముస్తాబవుతున్నాడు. ప్రతి ఏడాది తీరొక్క రూపంలో దర్శనమిచ్చే స్వామి వారిని ఈ ఏడాది వైవిధ్యభరితమైన రూపంలో తీర్చిదిద్దారు.
Hyderabad | ఖైరతాబాద్ గణనాథుడు అంటే తెలియని వారు ఉండరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర వాసులు కూడా ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు తరలివస్తుం
ఖైరతాబాద్ మహాగణపతి ప్రతిష్టాపనకు అంకురార్పణ జరిగింది. నిర్జల్ ఏకాదశిని పురస్కరించుకొని స్థానిక బడా గణేశ్ మండపం వేదికగా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవారం అంకురార్పణ కార్యక్రమం జరిగి
Khairatabad ganesh | ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమయింది. తొమ్మిదిరోజులు ఘనంగా పూజలు అందుకున్న పంచముఖ మహాలక్ష్మి గణపతి గంగమ్మ ఒడికి చేరడానికి తరలివెళ్తున్నాడు.
Talasani Srinivas yadav | మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని చివరి పూజలు చేశారు. హైదరాబాద్లో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు.
హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఖైరతాబాద్ గణనాథు�
హైదరాబాద్ : ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భా�