గణేశ నవరాత్రుల వేళ.. ఖైరతాబాద్ వినాయకుణ్ని దర్శించుకోవాలని, ఆయన సన్నిధిలో కుటుంబ సమేతంగా పూజలు చేయాలని, స్వామివారి దివ్య ప్రసాదాన్ని పొందాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది.
50 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ వినాయకుడు 67 ఏండ్ల చరిత్రలో తొలిసారి మట్టి గణపతి ఉదయం 5 గంటలకు ప్రతిష్ఠాపన ఖైరతాబాద్లో కొలువుదీరిన పంచముఖ మహాలక్ష్మి గణపతి ప్రతిష్టాపన పూజ ఉదయం 5గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఉద�
ఖైరతాబాద్లో కొలువుదీరనున్న 50 అడుగుల శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి విగ్రహ నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. శిల్పి రాజేంద్రన్ ఆదివారం స్వామివారికి నేత్రాలంకరణ చేశారు. 67 సంవత్సరాల ఖైరతాబాద్ గణేశుడి చరిత్ర
హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేశ్ -2022 విగ్రహ నమూనాను ఉత్సవ కమిటీ సోమవారం విడుదల చేసింది. ఈ ఏడాది పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఎడమవైపున శ్రీ తిశక్తి మహా గాయత్�
బాంబే మట్టి, సుతిలి పొడితో తయారీ ఖైరతాబాద్, జూన్ 9: ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి మట్టి ప్రతిమగా రూపుదిద్దుకోనున్నది. 1954లో ప్రారంభమైన బడా గణేశ్ ప్రస్థానం 68 సంవత్సరాలుగా నిరాటకంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరక�
ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జనం కార్యక్రమం పూర్తయింది. నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు. అంతకుముందు మహాగణపతి శోభయాత్ర ఖైరతాబాద్ నుంచి టెలిఫోన్ భ
khairatabad Ganesh | గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు గణపతి | ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జనం కార్యక్రమం పూర్తయింది. నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు.
Khairatabad | ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి చివరి రోజు కావడంతో భక్తుల తాకిడి అధికంగా ఉంది. గత 9 రోజుల్లో మహాగణపతిని 10 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో
ఖైరతాబాద్ : ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జన ఘట్టం ఆదివారం జరుగునున్నది. ఈ నెల 10న వినాయచవితి మొదలు నవరాత్రులు పూజలందుకున్న స్వామి వారు నిమజ్జనోత్సవానికి ముస్తబవు తున్నారు. క�
ఖైరతాబాద్ : దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ వినాయకుడు మట్టి గణపతిగా దర్శనమియ్యనున్నాడు. ఈ మేరకు బుధవారం ఖైరతాబాద్ బడా గణేశ్ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యుల�
ఇకపై ఖైరతాబాద్లో మారనున్న మహా వినాయకుడు ఖైరతాబాద్, సెప్టెంబర్ 14: ఖైరతాబాద్ మహా గణపతి వచ్చే ఏడాది మట్టితో రూపుదిద్దుకోనున్నాడు. 70 అడుగుల ఎత్తయిన మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మండపంలోనే నిమజ్జనం చేస�