AP High Court | తిరుమల,తిరుపతి దేవస్థానంలో పరకామణి లెక్కింపులో జరిగిన అవినీతిపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది నేరం, దొంగతనం కంటే పెద్దదని వెల్లడించింది .
భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ వద్దనే చాలా డబ్బులు ఉన్నాయని, ఆ దేశానికి అమెరికా ఎందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నించారు. భారత్లో పోలింగ్ శాతాన్ని పెంచడానికి �
RK Roja | వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కె రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. గత 5 రోజులుగా విజయవాడ లో జరుగుతున్న విపత్తుపై తొలిసారిగా ఎక్స్ వేదిక ద్వారా స్పందించారు.
AP CM Jagan | ఏపీలో ఓటమిపై సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వెలువడ్డ ఫలితాల అనంతరం తాడేపల్లిలోని నివాసంలో సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు.
Chiranjeevi | సినీనటుడు చిరంజీవి (Acter Chiranjeevi) ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అసలు సమస్యలు వదిలేసి సినిమా పరిశ్రమపై పడ్డారని ఆరోపించారు.