Operation Sindoor | పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులైన జాష్-ఎ-మొహమ్మద్ (జేఏఎం), లష్కరే-ఎ-తోయిబా(ఎల్ఈటీ)లో కీలక పాత్ర పోషించిన ఐదుగురు టాప్ ఉగ్రవాదులు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వైమానిక దాడ�
సమాజంలో ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే ప్రశాంతత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. మం గళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మహదేవ్పూర్లోని బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ�
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకొని, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమందించే ఆరోగ్యవారధులు ఆశ కార్యకర్తలు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వ వైద్యశాలల్లో డెలివరీలు అయ్యేలా చూడడం
వాకిట ముగ్గు.. గడపకు పసుపు.. అరచేతుల్లో గోరింటాకు.. నుదుటన బొట్టు.. సంప్రదాయం మనకు నేర్పిన సంస్కారాలు ఇవి. వీటిని గుడ్డిగా పాటించే నియమాలు అని కొట్టిపారేయొద్దు! ఎన్నో శాస్త్రీయ అంశాలను పరిశోధించి ఈ కట్టు, బొ�
వ్యవసాయ సంక్షోభం, సాగుభూమి తగ్గుదల, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తదితర కారణాల వల్ల ప్రపంచం ద్రవ్యోల్బణం గుప్పిట్లో చిక్కుకున్నది. ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్-19 కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా దిగజా�
Group-1 Prelims | రాష్ట్రంలోని గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ నేడు విడుదల కానుంది. కీతోపాటు అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్లను అధికారిక వెబ్సైట్లో టీఎస్పీఎస్సీ
పలు పార్లమెంటరీ ప్యానెళ్లను మంగళవారం పునర్వ్యవస్థీకరించారు. హోం వ్యవహారాలు, ఐటీసహా కీలకమైన నాలుగు పార్లమెంటరీ ప్యానెళ్లలో ఒక్కటి కూడా ప్రతిపక్ష పార్టీలకు దక్కలేదు.
మానవాభివృద్ధికి చిహ్నాలు వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలు. ఈ మూడు రంగాలు సమపాళ్లలో అభివృద్ధిని సాధిస్తేనే ఆ సమాజంలో నివసిస్తున్న పౌరుల ప్రగతి మెరుగుపడుతుంది. వ్యవసాయం, వైద్యరంగం పరిఢవిల్లాలంటే విద్యా వ్య�