సృజనాత్మక ఆలోచనతోనే కళాత్మక బొమ్మలు సాధ్యం అని ప్రభుత్వ పాఠ్య పుస్తక కార్టూనిస్ట్, జాతీయ అవార్డు గ్రహీత వడ్డేపల్లి వెంకటేశ్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం భీమవరం జిల్లా పరిషత్ ఉ�
మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి శుక్రవారం 492.24 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 640.85(3.41 టీఎంసీలు) అడుగులకు పెరిగింది.
మూసీ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుండి శుక్రవారం 492.24 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 (4.46 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 640.85 (3.41 టీఎంసీలు) అడుగులకు పెరిగింది.
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా సోమవారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 5786.88 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 4901.16 క్యూసెక్కులు, కాలువలక�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా ఆదివారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 6396.90 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 3839.53 క్యూసెక్కులు, కాలువలక�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు నాలుగు గేట్ల ద్వారా సోమవారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 13942.84 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 4క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 13,374.84 క్యూసెక్కులు, కాలు�
కేతేపల్లి: కొద్ది రోజులుగా మూసీ ప్రాజెక్టుకు నిలకడగా వస్తున్న ఇన్ఫ్లో ఆదివారం భారీగా పెరిగింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతా లైన హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇన్ఫ్లో పెరి�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా శనివారం నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 2907.51 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 2 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 1288.60 క్యూసెక్కులు, క�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా శనివారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 4413.05 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 3839.53 క్యూసెక్కులు, కాలు�
కేతేపల్లి: రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద పెరగడంతో మూసీ ప్రాజెక్టు 6 క్రస్టు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతా ల నుంచి బుధవారం 17735.33 క్యూసెక్�
కేతేపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు టీఆర్ఎస్లో భారీ గా చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం గుడివాడ గ్రామానికి చెంద