‘ఒరిగామి’ అంటే కాగితాన్ని మడతలు చేసి వివిధ ఆకృతులు, చిత్రాలు తయారు చేసే ఒక కళ. ఈ కళతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల హోల్డర్ రవి కుమార్ తోలేటి (Ravi Kumar Toleti) అద్భుతమైన శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రాన్ని తయారు చేశారు. ఈ
గుడిపేటలో నిర్మిస్తున్న కేంద్రీయ విద్యాలయాన్ని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం గుడిపేటలో కొనసాగుతున్న కేంద్రీయ విద్యాలయ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట�
దేశంలో కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో 8 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింద�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉపాధ్యాయురాలిగా మారారు. ఆమె రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రెసిడెంట్స్ ఎస్టేట్లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యా�
కేంద్రీ య విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఒకటో తరగతిలో ప్రవేశాలు, రెండు నుంచి పదో తరగతి దాకా ఖాళీల భర్తీకి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మానవ వనరుల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Kendriya Vidyalaya Gachibowli | హైదరాబాద్ గచ్చిబౌలిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
Kendriya Vidyalaya | కేంద్రీయ విద్యాలయ ఉద్యోగుల బదిలీకి సంబంధించి కేంద్రం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు వివాదాస్పదమయ్యాయి. పదేండ్ల సర్వీసు పూర్తిచేసుకున్న టీచర్లు బదిలీ చేస్తే ఎక్కడికైనా వెళ్లాల్సిందేనంటూ ర�
ములుగు జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. నాణ్యమైన విద్య, అత్యుత్తమ బోధన, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో కేవీలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వ�
కేంద్రియ విద్యాలయాల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అత్యంత నాణ్యమైన విద్యకు కేరాఫ్గా ఉన్న ఈ విద్యాలయాలకు టీచర్ల కొరత ఏర్పడింది. దీంతో బోధించే వారు లేకపోవడంతో పిల్లలకు రెండు, మూడు రోజుల పా�
తెలంగాణపై కేంద్రం మరోసారి తప్పుడు ప్రచారానికి దిగింది. రాష్ట్రంలో కొత్తగా కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని బుకాయించింది. గతంలో ఎస్టీ రిజర్వేషన్లపై కూడా ఇదేవిధంగ�
నవోదయ స్కూళ్లలో 3 వేలకు పైగా.. భర్తీకి నోచుకోని ఉపాధ్యాయ పోస్టులు లోక్సభలో కేంద్ర విద్యా శాఖ వెల్లడి న్యూఢిల్లీ, జూలై 25: దేశంలోని కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలల్లో వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నో
న్యూఢిల్లీ : కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల ప్రత్యేక సీట్ల కోటాను రద్దయ్యింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అన్ని విద్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఏటా ఒక్కో ఎంపీకి పది సీట్లు కేటాయిం�
కేంద్రీయ విద్యాలయాల్లో 2022-2023 విద్యాసంవత్సరం ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు తేదీని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) పొడిగించింది. ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిం�