తెలంగాణ ప్రాంతంలో సుప్రసిద్ద శైవక్షేత్రాల్లో పేరొందిన కీసరగుట్ట పుణ్యక్షేత్రం శివనామస్మరణతో విరజిల్లుతుంది. ఈ పుణ్యక్షేత్రం నగరానికి అతిచేరువలో ఉండటం మూలంగా ప్రతినిత్యం భక్తులతో కళకళలాడుతుంటాడు. క�
Keesaragutta | కీసరగుట్ట శ్రీ రామలింగశ్వేరస్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం రూ. కోటి నిధులను మంజూరు చేసింది. ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈ సంవత్సరం కార్తిక మాసానికి సంబంధించిన ఆదాయం రూ.1,22,09,532 వచ్చింది. గత నెల 26 నుంచి ఈనెల 23వ తేదీ వరకు కార్తిక మాసం ప్రత్యేక పూజలను కీసరగుట్టలో నిర్వహించారు.
నియోజకవర్గ వ్యాప్తంగా కార్తిక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. మంగళవారం చంద్రగ్రహణం ఉండడంతో భక్తులు తెల్లవారుజామునే స్నానాలు చేసి ఆలయాలకు వెళ్లి స్వామివార్లకు ప్రత్యే పూజలు చేసి కార్తిక దీపాలను వెలి�
కీసరగుట్ట అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.గుర్తు తెలియని వ్యక్తు లు అడవికి నిప్పు అంటించడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద సంఖ్యలో మంటల్లో చెట్లు కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న
రంగారెడ్డి : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు
స్వయంభూ కొలువై, రాష్ట్రంలో సుప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి.
Karthika Masam | కార్తీక మాసం వచ్చిందంటే చాలు వన భోజనాలు గుర్తుకు వస్తాయి. చిన్నా, పెద్దా, అని వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ సరదాగా ఆట, పాటలతో, భక్తి భావంతో పూజలు చేస్తూ ఉసిరి చెట్టునీడన భోజనం చేస్తుంటారు. ఆనందం,
ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత కీసరగుట్టలో జమ్మి మొక్కలు నాటిన మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ)/కీసర: పర్యావరణహితమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్�
కీసర, ఆగస్టు : గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ జె.నరేందర్గౌడ్ కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ వ