Uppu Kappu rambu | స్టార్ నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఉప్పు కప్పురంబు’. ఐవీ శశి దర్శకత్వంలో రూపొందిన ఈ సెటైరికల్ కామెడీ డ్రామాను రాధికా ఎల్ నిర్మించారు.
OTT | మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాలలో నటిస్తూ అలరిస్తుంది. తాజాగా ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై రాధి�
వివాహానంతరం సినిమాల్ని బాగా తగ్గించింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. తాజాగా ఈ భామ ‘రివాల్వర్ రీటా’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది.
Keerthy Suresh | ప్రముఖ నటి కీర్తి సురేష్ గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడు అంటోని తట్టిల్ని ఈ అమ్మడు 2024లో పెళ్లి చేసుకుని తన సింగిల్ లైఫ్కి స్వస్తి పలికింది.
బాలీవుడ్లో ‘అక్క’ అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నది మహానటి కీర్తి సురేశ్. ఇందులో ఈమె ఓ మాఫియా డాన్గా కనిపిస్తుందట. రీసెంట్గా ఈ విషయంపై బాలీవుడ్ మీడియా కీర్తి సురేష్ని ప్రశ్నించింది. కీర్తి మాట్లాడ�
షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. నటీనటులెవరో పూర్తిగా ఖరారు కాలేదు. హీరో నితిన్ అంటున్నారు. హీరోయిన్గా కీర్తి సురేశ్ ఖారారైందంటున్నారు. అధికారికంగా మాత్రం ఇప్పటివరకూ ఏ ప్రకటనా రాలేదు. కానీ.. ‘ఎల్లమ్మ’ సిని�
‘మహానటి’ సావిత్రిగా శిఖర సమానమైన అభినయాన్ని ప్రదర్శించిన కీర్తిసురేష్.. ‘సర్కారువారి పాట’లో కళావతిగా యువతరం కంటికి కునుకు లేకుండా చేశారు. నటిగా ఈ పొంతన లేని కోణాలు ఆమెను నిజంగానే మహానటిని చేశాయి. ప్రస్
Rowdy Janardhan | "మహానటి" చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందిన కీర్తి సురేష్, తన పాత్రల ఎంపికలో కొత్త ధోరణిని అనుసరిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Keerthy Suresh | కీర్తి సురేష్.. ఈ అమ్మడు పేరు చెబితే మహానటి సినిమానే గుర్తుకు వస్తుంది. మూవీలో సావిత్రిగా నటించి అందరి మన్ననలు అందుకుంది. ఇక కీర్తి సురేష్ టాలీవుడ్ టాప్ హీరోల సరసన కూడా నటించి మంచి పే�
గత రెండేళ్లుగా తెలుగు సినిమాలు బ్రేక్నిచ్చింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ భామ తమిళ ఇండస్ట్రీపై ఎక్కువగా దృష్టి పెడుతున్నది. తాజాగా ఆమె తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో ఓ భారీ ఆఫర్ను దక్కి�
Keerthy Suresh | మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. నేను శైలజా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ, మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది.
మహానటి’ సినిమాతో జాతీయ ఉత్తమనటిగా అవతరించింది కీర్తి సురేశ్. తను ఎన్ని భాషల్లో నటించినా.. ఆమె కెరీర్కి మేలి మలుపు మాత్రం తెలుగు సినిమానే . ‘దసరా’ తర్వాత తెలుగులో ఆమె హీరోయిన్గా నటించలేదు.