“ఒక్కడు’ సినిమా షూటింగ్ కోసం కర్నూల్ వచ్చాను. ఇన్నాళ్లకు మళ్లీ మీ అందరిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ వేడుకకు ప్లాన్ చేశాం.
సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కీర్తిసురేశ్. ఈ చిత్రంలో కీర్తిసురేశ్ (Keerthy Suresh) గ్లామర్ డోస్ పెంచడమే కాకుండా యాక్టింగ్లో కూడా మహేశ్తో పోటీపడి నటించిందంటున్నారు సి�
పరశురాం (Parasuram) డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా దూసుకెళ్తోంది. మహేశ్ తన మార్కు డైలాగ్, యాక్టింగ్తోపాటు ఇరగదీసే డ్యాన్స్ తో అదరగొట్టాడని అంటున్నారు సినీ �
పరశురాం (Parasuram) దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) చిత్రం మే 12న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ధరలను పెంచుకునేందుకు అనుమతిచ్�
మాస్తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు పరశురామ్. కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథలతో ప్రయాణం సాగిస్తున్నారాయన. ‘గీతగోవిందం’ చిత్రం వందకోట్ల మైలురాయిని దాటి ఆయన కెరీర్కు తిరుగులేన�
గీతగోవిందం సక్సెస్ అనంతరం లాంగ్ గ్యాప్ తీసుకున్న పరశురాం ( Parasuram) ఇపుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu)తో సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా చేస్తున్నాడు.