బహిరంగ సభతో కార్యకర్తల్లో మరింత జోష్ టీఆర్ఎస్ గెలుపుతోనే అన్నిరంగాల్లో అభివృద్ధి శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి సీఎం బహిరంగ సభా స్థలం పరిశీలన హాలియా, ఏప్రిల్ 9: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప�
దేశంలో ఎప్పటికప్పుడు కొత్త రాజకీయ పార్టీలు పుడుతూనే ఉన్నాయి. అందులో అత్యధిక పార్టీలు ఎలాంటి ప్రభావం చూపకుండా అంతర్థ్దానమైపోతున్నాయి. కేవలం పదుల సంఖ్యలో పార్టీలు మాత్రమే దేశ రాజకీయ యవనికపై తమదైన ముద్ర �
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి పథకానికి రూపకల్పన చేసింది. వెనుకబడిన వర్గాల ఆర్థిక సాధికారత కోసం ఈ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం పట్ల బహజనుల్లో హర్షా�
సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సన్నద్ధం సభాస్థలిని పరిశీలించిన మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో చలో హాలియా పేరిట ఈ నెల 14న భారీ ఎన్నికల బహ
హల్దీ వాగును జీవనదిగా మార్చిన ఘనత కేసీఆర్దేఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మెదక్/వెల్దుర్తి, ఏప్రిల్ 7: నాలుగైదు రోజుల్లోనే గోదావరి నీళ్లు మాసాయిపేటను ముద్దాడనున్నాయని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావు త�
రాజకీయాలంటేనే విమర్శలు, ప్రతి విమర్శలు. మీ పార్టీ కన్నా మా పార్టీనే గొప్పదని పరస్పర వాదనలు తరచూ జరిగేవే. ప్రజా సంక్షేమం కోసం అధికార పార్టీ ఏ పథకం ప్రవేశపెట్టినా ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. ప్రతిపక్షాల న�
ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం బలంగా విశ్వసిస్తున్నదని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శ�
ప్రపంచంలోనే మహా నిర్మాణమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరో చరిత్ర సృష్టించింది. కొండపోచమ్మ రిజర్వాయర్నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవాగుకు గోదావరి జలాలను తరలించే అద్భుత ఘట్టాన్ని ముఖ్యమంత్రి కే �
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో నీటి గోస తెలియని ఊరు లేదంటే అతిశయోక్తి కాదేమో. ఉత్తర తెలంగాణకు తలాపునే గోదావరి, దక్షిణ తెలంగాణకు పాదాల కింద తుంగభద్ర, కృష్ణమ్మలు పారినా వానకాలంలో కూడా పంటలు ఎండిపోయేవ
కాళేశ్వర ప్రాజెక్టు | కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో