ఉద్యమాలను అణచిన ఆర్ఎస్ ప్రవీణ్.. ఇప్పుడు మరో ఉద్యమాన్ని నడిపిస్తావా? బీజేపీ రాజకీయ ఆటలో పావు మాజీ ఐపీఎస్ టీఆర్ఎస్ ఎజెండానే తెలంగాణ స్వీయ అస్తిత్వం కులం పునాదులపై ఏర్పడే పార్టీలు మనలేవు టీఆర్ఎస్
బ్రహ్మశ్రీ మాణిక్య సోమయాజులు అస్తమయం వేద విద్యావ్యాప్తిలో దేశంలోనే అగ్రగణ్యుడు చతుర్వేదాలకు భాష్యం చెప్పిన జ్ఞాన ఖని గతంలో స్వర్ణకంకణంతో సత్కరించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రభుత్వ విశిష్ట స�
దళిత బంధు పథకానికి 500 కోట్లు విడుదల సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు కలెక్టర్ ఖాతాలో నిధులు జమ 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పథకం అధికారికంగా ప్రారంభం దళితుల హర్షాతిరేకాలు వాడవాడనా హోరెత్తిన సంబుర�
డీడీఎన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవశర్మకమాన్చౌరస్తా, ఆగస్టు 8 : సీఎం కేసీఆర్ కృషి వల్లే రూ. 2500 వచ్చే ధూపదీప నైవేద్య అర్చక వేతనం రూ.ఆరు వేలకు పెరిగిందని ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబ�
బన్సీలాల్పేట్ : దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’ పథకాన్ని తాము ఆహ్వానిస్తున్నామని, ఇది తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.స�
‘దళితబంధు’ గీతానికి అరుదైన గౌరవం మొదటి ప్రాధాన్యత కింద సీఎం ఎంపిక ఇబ్రహీంపట్నం రూరల్, ఆగస్టు 7 : దళితబంధు పథకంపై ప్రముఖ కళాకారుడు బోడ చంద్రప్రకాశ్ రాసి, పాడిన పాటకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిదా అయ్యారు. దళ�
కందుకూరు, ఆగస్టు 5 : గిరిజన తండాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ గిరిజన తండాలపై ప్రత్యేక దృష్టి సారించి అధిక నిధులు మంజూరు చేస్తున్నట్ల�
హుజూరాబాద్లో మంత్రి గంగులమంత్రి కొప్పులతో కలిసి సీఎం బహిరంగ సభాస్థలి పరిశీలన హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 3: దేశ చరిత్రలో ఎవరూ చేపట్టని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో దళితబంధు లాంటి మంచి ప
ముఖ్యమంత్రి కేసీఆర్ భోళా శంకరుడు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్ జమ్మికుంటలో సీఎంకు కృతజ్ఞతాభినందన సభ జమ్మికుంట, ఆగస్టు 3 : తమ ఆత్మగౌరవాన్ని కాపాడి, రాష్ట్రంలో తలెత్తుకు ని తిరిగేలా చేస
రాష్ట్ర దళిత సంఘాల ఐక్య పోరాట సమితి చైర్మన్ బేర బాలకిషన్ఆర్కేపురం, ఆగస్టు 2: దళితుల అభ్యున్నతికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్కు దళిత సమాజం మొత్తం అండగా నిలువాలని రాష్ట్ర దళిత సంఘాల ఐక్య పోరాట సమితి చైర్�
Ts Cabinet : | గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి పేరును రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ మేరకు కౌశిక్ రెడ్డి పేరును సిఫారసు చేస్తూ ఆమోదానికి గవర్నర్కు పంపింది.
మా సమస్యలను సీఎం కేసీఆరే పరిష్కరిస్తారుఎంపీటీసీల సంఘం రాష్ట్రఅధ్యక్షుడు కుమార్గౌడ్హన్మకొండ, జూలై 31: హుజూరాబాద్ ఉపఎన్నికలోతమ సంఘం తరఫున ఎవరూ పోటీ చేయట్లేదని తెలంగాణ ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడ