మా ఊరి రాంరెడ్డి రోజు లాగానే మొన్న రాత్రి కూడా టీవీ చూస్తున్నడు. తనకు ఇష్టమైన ఆంధ్ర దీపం చానల్ పెట్టిండు. ‘తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుంట చేస్తా’నని తన ప్రియతమ నాయకుడు శపథం చేయడాన్ని రాంరెడ్డి చూసి�
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరేందుకు నాయకులు, యువత సిద్ధమవుతున్నారు. ఇటీవల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. �
KTR | తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాడు జైలుకు వెళ్లానని, నేడు రాష్ట్ర ప్రజల కోసం వందసార్లు జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు.
ఫార్మాసిటీ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణిని అనుసరిస్తున్నది. గత కేసీఆర్ హయాంలో జిల్లాలోని యాచారం, ముచ్చర్ల ప్రాంతాల్లో భూసేకరణను అడ్డుకుని రాజకీయ లబ్ధి పొందిన ఆ పార్టీ.. వికారాబాద్ జి�
జూనియర్ లెక్చరర్(జేఎల్) పోస్టుల భర్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎడతెగని తాత్సారం చేస్తున్నది. కొన్ని సబ్జెక్టులకు ఫలితాలు విడుదలైనా, మరికొన్నింటి సబ్జెక్టుల ఫలితాలు విడుదల చేయలేదు.
ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని తీర్చిదిద్దిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు కల నెరవేరబోతున్నది.
కేసీఆర్ పాలనలో పదేండ్లు వెలుగుల్లో బతికిన తెలంగాణ, రేవంత్ పాలనలో చీకట్లు అలుముకున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పాడి పంటలు, పసిడి సంపదలతో కళకళలాడిన పల్లెలు ప�
‘మార్పు కావాలి - కాంగ్రెస్ రావాలి’ అని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊరూవాడా తిరిగి కాంగ్రెస్ నాయకులు ఊదరగొట్టారు. కాంగ్రెస్ నేతల ప్రగల్భాలు చూసిన కేసీఆర్ ప్రజలకు హితవు పలికారు. ‘కాంగ్రెస్కు అవకాశమిస్తే �
ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు అందేలా చూస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. బుధవారం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చె�