కాంగ్రెస్ ఆధిపత్యం అప్రతిహతంగా కొనసాగుతున్న కాలంలో 1980 దశకం ఆరంభంలో ఓ కుదుపు వచ్చింది. ‘రాష్ట్రంలో ఈ రాయలసీమ రెడ్ల పాలన ఎన్నాళ్లు?’ అనే ఆలోచన సీమాంధ్ర కమ్మవారికి కలిగింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) ఇచ్చిన డిజైన్ల మేరకే చేపట్టామని, ఎక్కడా డివియేషన్ లేదని ఇంజినీర్లు, క్వాలి టీ కంట్రోల్
నీలి విప్లవంలో భాగంగా ఏడేండ్ల పాటు కేసీఆర్ సర్కారు వంద శాతం సబ్సిడీతో పంపిణీ చేసిన చేప పిల్లల సంఖ్యను కాంగ్రెస్ ప్రభుత్వం సగానికి తగ్గించింది. నల్లగొండ జిల్లాకు సంబంధించి 2016-17 నుంచి 2022-23 వరకు ఏటా 6 కోట్ల చ�
తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం తన జీవితకాలం పోరాడిన తొలితరం నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన తెలంగాణకు నిత్యస్ఫూర్తి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ అద్భుతమైన ప్రగతిని సాధించిందనీ, విఘ్నేశ్వరుడి ఉత్సవాలకు కేరాఫ్ అడ్రస్గా హైదరాబాద్ నిలుస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు.
RRR Survey | ‘దొంగ రాత్రి వేళ పల్లెల మీద డ్రోన్లు తిరిగుతున్నయ్. పంట పొలాల్లో కొత్త మనుషులు తిరుగుతున్నరు. పొద్దున లేచి చేనుకు పోతే హద్దు రాళ్లు పాతి, వాటి మీద ‘X’ ఆకారంలో ఎర్ర రంగు గుర్తులు పెట్టి ఉంటున్నయ్.
KCR | పదేండ్లలో కేసీఆర్ సర్కారు భారీగా ఉద్యోగాలు సృష్టించిందనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికే స్పష్టం చేస్తున్నది. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ తోడ్పాటుతో ఐటీ, సేవల రంగంతోపాటు
మాజీ సీఎం కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉపయోగిస్తున్న అసభ్యకరమైన భాష, నేరపూరిత వ్యాఖ్యలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్�
అలవికాని హామీలతో అధికారం చేజిక్కించుకున్న కొత్తలో కాంగ్రెస్ పాలకులు ఇదివరకటి బీఆర్ఎస్ పాలన మీద బురద జల్లాలని చూశారు. రాష్ట్రం అప్పులతో దివాళా తీసిందని, ఖాళీ ఖజానాను చేతికిచ్చి వెళ్లిపోయారని బీద అరు
Harish Rao | ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష గురించి లేఖలో హ
కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో ప్రగతి సాధించినట్టు ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఎంఎస్ఎంఈ పాలసీలో వివరించింది. టీఎస్ ఐపాస్ ద్వారా ఎంఎస్ఎంఈల నమోదు ప్రక్రియ అత్యధికంగా జరిగి�
హైదరాబాద్ మహా నగరం చుట్టూ చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) రంగులు మార్చుకుంటున్నది. దక్షిణభాగంలో దారి తప్పుతున్నది. గుట్టుగా రూటు మార్చుకుని, బడా నేతల భూముల దగ్గర గీత దాటుతున్నది.
దేశంలోనే అతి పిన్న రాష్ట్రంగా పిలుస్తున్న తెలంగాణ ఆర్థిక వృద్ధిలో రారాజుగా వెలుగొందుతున్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో తొమ్మిదిన్నరేండ్ల పాలనలో పటిష్ట పునాదులపై పునర్ని�
కేసీఆర్ పాలనలో ఎంఎస్ఎంఈలు ఎంతో అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచాయని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈలు మూతపడ్డా.. రాష్ట్రంలో అనుసరించిన టీఎస్ఐపాస�