ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం అమలుచేయలేకపోతున్నదని, ప్రస్తుతం కేసీఆర్ పథకాలనే కొనసాగిస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు జీవన్రెడ్డి స్పష్టంచేశారు.
పదేండ్ల కాలంపాటు పేద ప్రజలకు వరమైన కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తున్నది. పనిగట్టుకొని మరీ వాటి పేర్లు మార్చడం తప్ప.. అమలు మాత్రం తూతూ మంత్రంగా చేస్తున్నది.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడి తెచ్చుకున్నస్వరాష్ట్రంలో నేడు ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతున్నది.ఎన్నికలకు ముందు ఇచ్చిన భారీ హామీలను అమలుచేయడంలోప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించడం లేదు.
ప్రధానంగా ఒకరి పాలన మరొకరితో పోల్చి చూసేందుకు కుదరదు. ఇలాంటి సవాళ్లు, చర్చలు కాలయాపనకే పనికివస్తాయి. రేవంత్ రెడ్డి అడిగారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,వాటి అధికారులు లెక్కలన్నీ ముందేసుకొని సమాధానాలు �
ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ పథకాలను రద్దుచేసి కాంగ్రెస్ సర్కార్ తన అవివేకాన్ని బట్టబయలు చేసుకున్నదని �
మహారాష్ట్ర కాంగ్రెస్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గుబులు పట్టుకున్నది. తెలంగాణ దుష్పరిపాలనా ప్రభావం తమపై పడుతుందనే ఆందోళన అక్కడి కాంగ్రెస్ నేతల్లో నెలకొన్నది.
రీంనగర్ జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగిన ‘కిసాన్ సమ్మాన్ నిధి’ కార్యక్రమం రసాభాసగా మారింది. ప్రధాన మంత్రి కిసాన్ స మ్మాన్ నిధి యోజన నిధుల విడుదల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని కృ�
‘సామాజిక మార్పు’ అనే ఉదాత్త ఆశయం కేవలం నినాదాలకే పరిమితం కావొద్దనే సంకల్పంతో గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. బిడ్డ గర్భం లో ఉన్నప్పటి నుంచి చివరి అంకం వరకు ఏయే దశల్లో, ఏయే �
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగించడంతోపాటు మంజూరు చేసిన నిధులకు సం బంధించి పనులు పూర్తిచేసేలా కాంగ్రెస్ ప్రభు త్వం చొరవ చూపాలని సిద్దిపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏక�
కాంగ్రెస్ సర్కార్ నెల రోజులుగా నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఇప్పటివరకు పరిష్కరించిన అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.