‘క్యామ మల్లేశ్ బడుగు బలహీన వర్గాల వ్యక్తి. మంచి మనిషి.. పట్టుదల, నిజాయితీ ఉన్న వ్యక్తి. గెలిస్తే 24గంటలు పనిచేసే నాయకుడు. అభివృద్ధి చేస్తారు. ఆస్తిపాస్తులు ఉన్నోడు. డబ్బుల కోసం పాకులాడేటోడు కాదు. చదువుకున్�
‘గులాబీ అడ్డ చేవెళ్లకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శనివారం సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటున�
గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న చేవెళ్లకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం వస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం 5 గంటలకు జరిగే ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ఆయన పాల్గొంటారు.
Gangula Kamalakar | కేసీఆర్ కరీంనగర్లో అడుగుపెట్టగానే ఈ నేల పులకించిపోయిందని బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కదనభేరి సభలో గుంగుల కమలాకర్ ప్రసంగిస్తూ.. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్
‘కృష్ణా జలాల్లో హక్కుల కోసం నల్లగొండ జిల్లా ప్రజలు ఎప్పటికప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉండాలి. యాక్షన్ కార్యక్రమాలకు ఎప్పుడు పిలుపునిచ్చినా.. ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టాలని కోరినా.. మీరు సిద్ధంగా ఉండాల�
కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని, దాన్ని వివరించేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న చలో నల్లగొండ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరల
కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్టా ప్రాజెక్టులు వెళ్లాయని, కృష్ణా జలాలను పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల