Viswam | గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకుడు. యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11 ప్రేక్షకుల ముందుకురానుంది.
మిస్టర్ బచ్చన్,డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు అనుకోకుండా ఆగస్టు 15న పోటా పోటిగా విడుదలయ్యాయి.రెండు సినిమాలు కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకుని బాక్సీఫీస్ వద్ద బోల్తాపడ్డాయి.
రామ్ పోతినేని, పూరీజగన్నాథ్ల ‘డబుల్ ఇస్మార్ట్' చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర అవుతున్న కొద్దీ ప్రమోషన్స్ని చిత్రబృందం వేగవంతం చేసింది.
రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్' చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
రామ్ పోతినేని కథానాయకుడిగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్శంకర్' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్గా రెట్టింపు వినోదంతో ‘డబుల్ ఇస్మార్ట్' ఆగస్ట్ 15న పాన్ఇం�
Ooru Peru Bhairavakona | టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ (Sundeep Kishan) నటించిన తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona). ఫాంటసీ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. వర్ష బొల్లమ్మ కావ్య థాపర్ హీరోయిన్�
Ooru Peru Bhairavakona | తెలుగు నటుడు సందీప్ కిషన్ (Sundeep Kishan) నటించిన తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona). ఫాంటసీ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. వర్ష బొల్లమ్మ కావ్య థాపర్ హీరోయిన్లు�