బతుకమ్మ విశిష్ఠతను ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత తెలంగాణ ఆడపడుచు కవితక్కకే దక్కిందని ముషీరాబాద్ ఎమ్మెల్కే ముఠా గోపాల్ (Muta Gopal) అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం భారత జాగృతి నాయకులు లవకుమార్ ఆధ్వర్యంలో ఎ�
నిజామాబాద్ జిల్లాలోని చందూరులో ఒక రోజు ముందే ప్రజలు హోలీ (Holi) వేడుకలు జరుపుకున్నారు. గ్రామంలో సాగమ్మ ఉండడంతో ముందుగానే హోలీ పండుగను నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.
భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను బోధన్ (Bodhan) మండలంలోని ఏ రాజ్ పల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకుడు గిర్దార్ గంగారెడ్డి, బోధన్ మాజీ జెడ్పీటీసీ గిర్దార్ లక్ష్మ�
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) అన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదని విమ�
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న సీఎం రేవంత్ మాటలు ఉత్తవేనని ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు రూ.2500 వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ కవిత (Kavitha) నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. సింగోటంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. �
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు వీరంగం సృష్టించారు. మండలంలోని సాతాపూర్లో ఫ్లెక్సీలు కడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి
ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత (Kavitha) డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారిన అభివృద్ధి కొనసాగాలని అన�
మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని ఎమ్మెల్సీ కవిత (Kavitha) దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి ఆలయానికి చేరుకున్న కవిత ఎముల
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వీరాభిమాని, దివ్యాంగుడైన చిర్రా సతీశ్ కోసం తన సొంతఖర్చుతో ఏర్పాటు చేసిన జిరాక్స్ సెంటర్ను ఎమ్మెల్సీ కవిత (Kavitha) ప్రారంభించారు. దివ్యాంగుడైన చిర్రా సతీశ్కు ఆర్థికంగా
బనకచర్ల నుంచి మన నీటిని ఏపీ ఎత్తుకుపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి చూస్తూ నిలబడ్డారంటూ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత (Kavitha) మండిపడ్డారు. తెలంగాణ హితం కోరితే చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానిక�
తమను గెలిపిస్తే ట్రిపుల్ ఆర్ సమస్య లేకుండా చేస్తామన్న రేవంత్ రెడ్డి.. అధికారంలో వచ్చి 14 నెలలైనా పరిష్కరించలేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. బాధితులు ధర్నాలు, నిరసనలు చేస్తున్నా ముఖ్యమంత్రి వార�
అనుకున్నట్టే అయింది.. బహుజనులను మోసం చేస్తూ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైంది. ‘హస్తం’ గారడీతో పాటు న్యాయపరమైన అంశాల నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇక అంద�
బీసీ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశార