Minister KTR | ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఇటీవల వారణాసిలోని కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా కూలీలతో కలిసి మోదీ భోజనం చేసిన దృశ్యా
వారణాసి: ఉత్తరప్రదేశ్ వారణాసిలోని ప్రతిష్ఠాత్మక కాశీ విశ్వనాథ్ కారిడార్ను సోమవారం ప్రారంభించిన ప్రధాని మోదీ, దాని నిర్మాణంలో భాగమైన కార్మికులతో కలిసి భోజనం చేశారు. కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రాజ
కాశీ: కాశీ విశ్వనాథుడికి ప్రధాని మోదీ ఇవాళ జలాభిషేకం చేశారు. గంగా నదిలో పుణ్య స్నానం చేసి.. ఆ నది జలంతో విశ్వనాథుడి వద్దకు వెళ్లి అభిషేకం చేశారు. ఈ సందర్భంలో ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా రుద్రాభ
కాశీ: ప్రధాని మోదీ శివభక్తిలో తేలిపోయారు. జ్యోతిర్లింగ క్షేత్రం కాశీలోని గంగా నదిలో పుణ్య స్నానం ఆచరించారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ను జాతికి అంకితం చేసేందుకు కాశీలో పర్యటిస్తున్న ఆయన ఇవాళ ప�
వారణాసి: కాశీ విశ్వనాథ్ కారిడార్తో శివ భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నారు. శ్రావణ మాసం, మహాశివరాత్రి వేళ కాశీలో భారీ సంఖ్యలో జనం ఉంటారు. అయితే ఆ జనసమూహాన్ని అదుపు చేసే రీ
వారణాసి: బాబా కాలభైరవుడికి ప్రధాని మోదీ హారతి ఇచ్చారు. ఇవాళ కాశీలో పర్యటిస్తున్న ఆయన.. మొదట కాలభైరవుడి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత కాలభైరవుడికి పూజ, అర్చన చేశారు. దీనిలో భాగంగా కాలభ�
వారణాసి: కాశీ విశ్వనాధ్ ఆలయ సుందరీకరణలో భాగంగా కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును చేపట్టారు. సుమారు రూ.339 కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేస్తున్నారు. తొలి దశలో ఇవాళ కొన్ని పనులను ప్రధాని మోదీ